మాధారం డోలమైట్ మైన్స్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు రెండు నెలలుగా పనులు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వారికి పనులు కల్పించాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య డిమాండ్ చ
రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షత, ముందుచూపులేని రాష్ట్ర ప్రభుత్వ చేతలతో రైతులు ఘోస పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొంతు రాంబాబు అన్నారు. శనివారం కా�
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జడ్జి వసంత్ పాటిల్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇల్లెందు కోర్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గత ఐదు నెలలుగా
బోనకల్లు మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ రామకృష్ణ శనివారం పరిశీలించారు.
వయో వృద్ధుల సంరక్షణ సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. శనివారం మధిర మండల న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో అసైన్డ్ భూముల నుండి దర్జాగా మట్టి అక్రమ తోలకాలు సాగుతున్నాయి. ఈ మట్టి తోలకాలపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిప
చింతకాని మండలానికి అత్యవసర వైద్య సేవల కోసం 108 వాహనాన్ని కేటాయించాలని బీజేపీ మండలాధ్యక్షుడు కొండ గోపి కోరారు. ఈ మేరకు శనివారం చింతకాని తాసీల్దార్ కరుణాకర్ రెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రా�
డెభ్బైరెండు రకాల షెడ్యూల్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 ఇల్లెందు లేబర్ ఆఫీస్, 29న జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరు కృ�
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. గురువారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్ర�
గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకుడు గుగులోతు తేజ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్�
ఖమ్మం జిల్లా కారేపల్లి జంక్షన్ మీదుగా భద్రాచలం రోడ్డు నుండి డోర్నకల్ జంక్షన్ మధ్యలో నడిచే రైళ్లను పునరుద్ధరించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే జీఎంకు లేఖ రాశారు.
అర్హులను గాలికి వదిలేసి అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా అని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో కాటబత్తి �
మధిర శివాలయం సమీపంలో గల వైరా మున్నేరు నదిలో మడుపల్లికి చెందిన పెసరవెల్లి వినోద్ మంగళవారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందం నేడు నదిలో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన �