ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎస్సీ కాలనీవాసులు శనివారం తాసీల్దార్ సంపత్కుమర్కు వినతిపత్రం అందజ�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం (A) గ్రామంలో ఇందిరా మహిళా డైరీలో మెంబర్షిప్ కలిగిన సభ్యులందరికీ గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గ్రామ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు తాసీల్దర్, ఎంపీడీఓకు వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం పేరపల్లిలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన గురువమ్మ తల్లి జాతర రేపటితో (శుక్రవారం) ముగియనుంది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలి వచ్�
చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, సుజాత అన్నారు. బుధవారం పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్�
డోర్నకల్ నుండి కొత్తగూడెం రైల్వే రెండో లైన్ పనులను పరిశీలించిన రైల్వేశాఖ డీఆర్ఓ రైతుల భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల విద్యా వనరుల కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగ బాలలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ ఫిజియోథెరపీ క్యాంప్ను మండల విద్యాశ
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం బోనకల్లు మండలంలోని రాయన్నపేట గ్రామంలో స�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండల ప్రజలకు ఉపయోగపడేలా ఇల్లందు-డోర్నకల్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను నడపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి బి.శివనాయక్ సోమవారం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు. సోమవారం బోనకల్లు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర ఎర్ర జెం
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ వ
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం అకాల వర్షాల కారణంగా మండలంలోని మల్లారం గ్రామంలో కల్లాల్లో తడిచిన మిర్�
మూడున్నర కోట్ల ప్రజల తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేననీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మదన్లాల్ అన్నారు. అంబేద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయం�