భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్
ఎరువులు, పురుగుమందులు, విత్తన డీలర్లు అందరూ చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య అన్నారు. గురువారం బోనకల్లు మండల కేంద్రంలోని రైతు వేదికలో మధిర డివిజన్ స్థాయి డ�
వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయి. రైతులు విత్తనాలు, దుక్కులు దున్నేందుకు ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడని సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గు
అర్హులైనవారందరికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యర్రా బాబు అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్తండాల్లో సీపీఐ గ్రామ సభలు నిర్వహించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం సింగరేణి మండల పరిధిలోని కొత్తతండా గ్రామంలో 63 మంది లబ్ధిదారులకు కల్య
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతలపాడులో హరిజన కాంట్రాక్ట్ లేబర్ సహకార సంఘం ఎన్నికలను సహకార శాఖ అధికారులు సోమవారం నిర్వహించారు. జిల్లా సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ షేక్ మౌలానా ఎన్నికను నిర్వహి
ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ అన్నారు. ఆడపిల్లను మగపిల్లవాడితో పాటు సమానంగా చూడాలన్నారు.
స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాల రద్దు నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఆశా వర్కర్లు మంగళవారం మండల వైద్యాధికారి డాక్టర్ సురేశ్ సమ్మె నోటీస్ అందజేశారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మధిర జనసేన
భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని తూటికుంట్ల, సీతానగరం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ఉద్దీన్ �
ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని ఖమ్మం రీజియన్ జేఏసీ చైర్మన్ పిల్లి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధిర బస్ డిపో ఎదుట సమ్మె పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుగోలు హామీలు ఇచ్చి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును మరిచి ప్రజలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు అన్నారు. శ�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీడీఓ రురావత్ రమాదేవి గురువారం ప్రారంభించారు.