దసరా పండుగ సందర్బంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి అలయ ప్రాంగణంలో నిర్వహించే జాతరలో కొబ్బరికాయల అమ్మకానికి ఈనెల 7న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామ
పల్లెల్లో ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దాడులు చేయడం ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగే�
వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందకుండా ప్రతి పారా మెడికల్ సిబ్బంది ప్రతి రోజు డ్రై డే చేపట్టాలని, అలాగే ఫీల్డ్ లెవల్ లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందిని కలుపుకుని పని చేయాలని ఖమ్మం డీఎంహెచ్ఓ బానోత్ క�
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాం�
బోనకల్లు మండల పరిధిలోని చిన్నబీరవల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై రైతులకు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సాధారణ యూరియాలో నత్రజని వినియోగ సామర్థ్యం 30 నుండి 40 శాతం ఉంటుందన్నారు. నానో యూరియా ప
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆశ వర్కర్లు బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.కళావతి బాయి అన్నారు. మంగళవారం బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సం�
విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుదని యూటీఎఎఫ్ జిల్లా కార్యదర్శి, టీపీటీఎఫ్ రాష్ర్ట నేత పద్మ, టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బన్సీలాల్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం కోవట్లగూడెం హైస్క�
మధిర డివిజన్ పరిధిలో బోనకల్లు, చింతకాని మండలాల రైతులకు ఆయిల్పామ్ సాగుపై, వ్యవసాయ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ రైతు విజ్ఞాన యాత్రలో సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్ర�
జ్వరాలు సోకితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బోనకల్లు మండల వైద్యాధికారిణి స్రవంతి ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని గార్లపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్�
బోనకల్లు మండల కేంద్రంలోని విద్యుత్ సేవా కేంద్రం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా ఏడిఈ పోతగాని కిరణకుమార్ వైఖరికి నిరసనగా గోవిందాపురం గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.
వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లు మండ�
తాము ఎవరి పత్తి పంట ధ్వంసం చేయలేదని, కావాలనే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని బర్మావత్ రాందాస్ అనే వ్యక్తి శనివారం విలేకరుల సమావేశంలో గోడు వెల్లబోశాడు.
మధిర ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం శంకర్రావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున మధిర డిపో నుంచి తీర్థయాత్ర బస్ సర్వీసుకు ఆయన పూజలు చ�
మధిర పట్టణంలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో మన దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీనిధి విద్యా సంస్థల చైర్మన్ అనిల్ కుమార్ నెహ్రూ పూలమాల
నిమిషాల వ్యవధిలో రైల్వే గేట్ మూసివేస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు, రైల్వే గేట్ వద్ద పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందాపురం గ్రామం వద్ద నెలకొంది.