భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై అవగాహన స�
తమాషా కోసం మీటింగ్ పెట్టుకున్నామా రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో సొసైటీ, ఐకెప�
ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వైరా నియోజకవర్గం నుండి భారీగా ప్రజలు తరలివచ్చేందుకు పార్టీ స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్స�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎస్సీ కాలనీవాసులు శనివారం తాసీల్దార్ సంపత్కుమర్కు వినతిపత్రం అందజ�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందపురం (A) గ్రామంలో ఇందిరా మహిళా డైరీలో మెంబర్షిప్ కలిగిన సభ్యులందరికీ గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గ్రామ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు తాసీల్దర్, ఎంపీడీఓకు వినతి పత్రాలను అంద�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం పేరపల్లిలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన గురువమ్మ తల్లి జాతర రేపటితో (శుక్రవారం) ముగియనుంది. వారం రోజుల పాటు కొనసాగిన ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలి వచ్�
చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, సుజాత అన్నారు. బుధవారం పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్�
డోర్నకల్ నుండి కొత్తగూడెం రైల్వే రెండో లైన్ పనులను పరిశీలించిన రైల్వేశాఖ డీఆర్ఓ రైతుల భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల విద్యా వనరుల కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగ బాలలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ ఫిజియోథెరపీ క్యాంప్ను మండల విద్యాశ
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం బోనకల్లు మండలంలోని రాయన్నపేట గ్రామంలో స�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండల ప్రజలకు ఉపయోగపడేలా ఇల్లందు-డోర్నకల్ ఆర్టీసీ బస్సు సర్వీస్ను నడపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి బి.శివనాయక్ సోమవారం