ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన యువకుడు పిట్టల వెంకటేశ్ కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. బాధితుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో అయ్యప్ప భక్త బృందం పేరుతో ఉన్న వా�
ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లి గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు సాగు రైతులు, మరోవైపు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వం లాక్కో
ఖమ్మం రూరల్ మండలం ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రూరల్ మండలం స్పెషల్ ఆఫీసర్ జ�
జీవనం కోసం ఉపాధి కలిగించే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.పురంధర్ అన్నారు. బుధవారం మధిర వర్తక సంఘం కల్యాణ మండపంలో మైనారిటీ సంఘాల సభ్యులకు రాజీవ్ యువ వికాస్ పథకంపై అ�
మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లులో భూక్య శిరీష - బాలకృష్ణ దంపతులను బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు సన్మానించారు.
గర్భిణీలు పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రతీ నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మ ఇవ్వొచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ పి.మాలతి కుమారి అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి ప్
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలిచిన వారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీగురవమ్మ తల్లీ జాతర ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఘనంగా జరుగనుందని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీని
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజలు సహకరించడం అభినందనీయమని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని రొంపిమళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో గొల్లమందల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో విద్యార్థులు కూర్�
గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత అన్నారు. మంగళవారం బోనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోనే వన నర్సరీ, స్మశాన వాటిక, డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి ప
మధిర మున్సిపాలిటీలో గల జిలుగుమాడు శ్రీ కోదండ రామ దేవాలయ సిల్వర్ జూబ్లీ బ్రహ్మోత్సవాలను, శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వాహకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
దివ్యాంగ చిన్నారులకు ప్రతి బుధవారం నిర్వహించే ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు.