విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. బుధవారం మధిర మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండాలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వైద్యాధికారి భూక్య సురేశ్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధ�
కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేవైఏ ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో స్కూల్ కిట్టు వితరణ చేశారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు స్కూ�
కారేపల్లి మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గురువారం పరామర్శించారు. వెంకిట్యాతండాలో అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానో�
యువత మాదక ద్రవ్యాలు వాడితే భవిష్యత్ అంధకారమేనని, కావునా వాటిని వాడకుండా ఉండాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల
రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న బొగ్గు బూడిద, డస్ట్తో పంటలు నాశనం అవుతున్నాయని నాగపూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతులు �
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మధిర రూరల్ సీఐ మధు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దెందుకూరు గ్రామ జడ్పీహెచ్ఎస్లో మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమ
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం చింతకాని మండలం �
మధిర ముున్సిపాలిటి పరిధి బంజారాకాలనీ నందు అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. నడిరోడ్డులో డ్రైనేజీ, చాంబర్ల నిర్మాణం కోసం గుంతలు త
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖమ్మం పట్టణానికి చెందిన పెనుగొండ వరప్రసాదరావు తన మనవరాలు యశ్న పుట్టినరోజును పురస్కరించుకుని మంగళశారం నోట
గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ క�
అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ గ్రామ నిరుపేదలు స్థానిక మండల
మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ద్వారా సామాజిక సేవకుడు లంక కొండయ్య సోమవారం కూలీలకు దుస్తులు అందజేశారు. రాజమండ్రి నుంచి మధిరలో కాల్వల పూడికలు తీయడానికి కూలీలకు ఆయన సేకరించిన దుస్తులను పంపిణీ చేశ