ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పుతుంభక సుభాష్ తన తల్లిదండ్రులు, స్వర్గీయ పుతుంభక రామ �
ఆయుష్ శాఖలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కాంపౌండర్ లను రెగ్యులర్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయుష్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల రాంబాబు కోరారు.
ప్రజా పాలనలో ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి తిమ్మినేని రామారావు అన్నారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్
పచ్చటి పొలాలు, ప్రశాంతమైన పోలేపల్లి గ్రామాన్ని మరో లగచర్లగా తయారు చేయద్దని అధికారులను రైతు సంఘం నేతలు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని పోలేపల్లి,
ప్రజా పాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం బోనకల్లు �
పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం, ఏదులాపురం మున్సిపాలిటీ రెడ్డిపల్లిలోని మారెమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శై�
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం బోనకల్లులో టీ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో గల 1వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి చిన్నారులచే అన్నప్రాసన చేయ�
ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిర ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం స్టాప్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్�
అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర మండల కార్యదర్శులు మురళి, మందా సైదులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎం పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాసీల్దార్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామంలోని బంజారాకాలనీలో గల రామాలయ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ భాగం రూప నాగేశ్వరరావు దంపతులు రూ.25 వేలు ఆర్థిక సాయం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, ర్యాలీ