కారేపల్లి మండల పరిధిలోని వెంకిట్యాతండా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ భాస్కర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ స
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి రవీంద్ర, చింతకాని మండల అధ్యక్షుడు డాక్టర్ కట్టా వెంకట�
రైతు భరోసా పథకం అమలు అయ్యేందుకు వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్న రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి చావా మురళీకృష్ణ అన్నారు.
మండల కేంద్రంలో గల వైకుంఠ ధామానికి కారేపల్లి జామే మసీద్ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ విద్యుత్ మోటార్ను శనివారం వితరణగా అందజేశారు.
అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వక మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెన్షన్ చేయడం దారుణమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
మాల విద్యార్థులకు ఉద్యోగాలు! మాదిగ విద్యార్థులకు అరెస్టులా? తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్కు పతనం తప్పదని ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ హెచ్చరించారు.
పాలకుల విధానాల వల్ల రైతులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, మాటల గారడీతో పాలన సాగిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య అన్నారు. చీమలపాడు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎరిపోతు నాగయ్య సంస్మర�
మధిర నియోజకవర్గంలోని ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మధిర యాదవ్ బజార్ నందు గల షాదీ ఖానాలో యశోద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల సంత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలను, అన్న ప్రసాద వితరణ చేశారు.
Black Magic | భద్రాద్రి కొత్తగూడెం (Badradri Kottagudem) జిల్లా ఆళ్లపల్లి (Allapally) మండలం మర్కోడు గ్రామం (Markodu Village) లోని ప్రాథమిక పాఠశాల (Primary School) లో శుక్రవారం క్షుద్ర పూజల (Black magic) కలకలం రేగింది.
Laxmi Narasimha Swamy | ప్రకృతి అందాల మధ్య ముదిగొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి కోర్కెలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Ramabai Ambedkar | తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ అన్నారు.