మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ వర్తించేలా చూడాలని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నాతండాకు చెందిన గిరిజన రైతు భూక్య నాగేశ్వరరావు అన్నారు.
రాంగ్ రూట్లో వచ్చిన లారీ బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగింది.
విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధి
సువిధ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అమెరికాకు అనుబంధంగా ట్రస్ట్ సువిధ వికాస్ ఆధ్వర్యంలో చింతకాని మండలం నామవరం ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, ట్రస్ట్ బాధ్యులు అమరనేని మన్మధరావు చేతుల
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని కొత్త మసీదులో ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో 400 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా మంగళవారం తోఫా (పండుగ సామాగ్రి) పంపిణీ చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్యని సీపీఎం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కార్యదర్శి కిలారి సురేశ్ అన్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు.
మధిర మండలంలోని దెందుకూరు గ్రామ వాసి పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. వెంకటేశ్వర్లు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహిస్�
ప్రశ్నించే వారిని చూస్తే సీఎం రేవంత్రెడ్డికి భయం అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రావు అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ ని, గ్రామ దీపికలను, వీఓఏలను తెల్లవారుజామున అరె�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులను నట్టేట ముంచిందని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం చింతకాని మండల�
చింతకాని మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం చింతకాని మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
మధిర పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్కూలు ప్రిన్సిపాల్ సిస్టర్ ఆన్ బేబీ మెడల్స్ ప్రశంస పత్రాలను అందజేశారు.
మద్యానికి బానిస అయిన కొడుకు పెట్టే వేధింపులు తాళలేక కన్నతల్లే ఆ కొడుకును కడతేర్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.