ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతలపాడులో హరిజన కాంట్రాక్ట్ లేబర్ సహకార సంఘం ఎన్నికలను సహకార శాఖ అధికారులు సోమవారం నిర్వహించారు. జిల్లా సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ షేక్ మౌలానా ఎన్నికను నిర్వహి
ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ అన్నారు. ఆడపిల్లను మగపిల్లవాడితో పాటు సమానంగా చూడాలన్నారు.
స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాల రద్దు నిరసిస్తూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఆశా వర్కర్లు మంగళవారం మండల వైద్యాధికారి డాక్టర్ సురేశ్ సమ్మె నోటీస్ అందజేశారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మధిర జనసేన
భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని తూటికుంట్ల, సీతానగరం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ఉద్దీన్ �
ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని ఖమ్మం రీజియన్ జేఏసీ చైర్మన్ పిల్లి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మధిర బస్ డిపో ఎదుట సమ్మె పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుగోలు హామీలు ఇచ్చి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును మరిచి ప్రజలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు అన్నారు. శ�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీడీఓ రురావత్ రమాదేవి గురువారం ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి, సీతారాంపురం గ్రామ పంచాయతీల్లో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హంగూ ఆర్భాటాలతో కొనుగోలు కేంద్రాలను ప్ర
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బోనక�
మధిర సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తినింపేలా ఉన్నాయని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి అన్నారు. మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వందనపు శ్రీనివాసరావ
ఖమ్మం జిల్లా మధిరలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, ఎంఈఓ వై.ప్రభాకర్ గురువారం ప్రారంభించారు.
శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుల ఆశయ సాధనకు ముందుకు సాగాలని కార్మిక సంఘ నాయకుడు బెజవాడ రవిబాబు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరిం