తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేకటేశ్వర స్వామి వారి ఆలయ హుండి లెక్కింపును గురువారం చేపట్టారు. 91 రోజులకు గాను 32 లక్షల 86 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్ ర�
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జక్కుల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21వ ఖమ్మం జిల్లా మహాసభలో ఈ నియామకం జరిగింది.
మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అధ్యక్ష పదవికి బోజడ్ల పుల్లారావు, పల్లబోతుల కృష్ణారావు పోటీ చేస్తున
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించడం జరిగిందని పీడీఎస్యూ జిల్లా నాయకుడు స్టాలిన్ అన్నారు. విద్యా రంగానికి నామమాత్రపు నిధుల కేటాయింపును నిరసిస్తూ గురువా�
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ... శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు నాలుగు కేంద్రాలను ఏర్పాట
సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కావడంతో బుధవారం ఖమ్మం జిల్లా కరేపల్లిలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు ఎమ్మార్
రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 21 నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయ�
మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణతో పాటు, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. భవిష్యత్లో ఎక్కువ మొత్తంలో వరద వచ్చినా కూడా ఎలాంటి
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా సాగేలా అంతా సహకరించాలని ఖమ్మం జిల్లా బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టి ఎస్ డబ్ల్యు ఐ డి సి ) ఎండీ గణపతిరెడ్డి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలకు మంజూరైన యంగ్ ఇ�
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వైద్యం ఒక వరమని ఫిజియోథెరపీ వైద్యురాలు జి.వసంత అన్నారు. బుధవారం చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం ఉన్నత పాఠశాలలో ఫిజియోథెరపీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశా