వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా సభలను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 18 మందిక
దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే నాణ్యమైన విద్య లభిస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మ
జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైవేలు అడుగుకో గుంత.. అతుకుల బొంత అన్న చందంగా అస్తవ్యస్తంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకపోతే అనర్థాలూ తప�
రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న మున్నూరుకాపులను అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్షతో అణచివేయాలని చూస్తోందని ఖమ్మం జిల్లాకు చెందిన మున్నూరుకాపు సంఘం నాయకులు, ఆ �
అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో వైద్యుల కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఆయన విజ్ఙప్తి మేరకు వైద్యారోగ్యశాఖ కొద్దిరోజుల్లోనే సీహెచ్సీ�
కార్తీక మాసం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, మోహినిదేవి జ్ఞాపకార్థం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శుక్రవారం జాతీయస్థాయి ఎద్దుల బల ప్
సీఎం కేసీఆర్తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో శుక్రవారం ఆయన రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్ర�
ప్రభుత్వ బడులు అందంగా కనిపిస్తున్నాయి.. అందులో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి.. ఇక వసతుల విషయానికొస్తే ‘కార్పొరేట్'కు దీటుగా ఉన్నాయి. ఆంగ్లమాద్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. ప్రతిరోజూ �
రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యా�