ప్రాంతం ఏదైనా.. జాతి ఏమైనా.. తెలంగాణ గడ్డపై నివసిస్తున్న ప్రతిఒక్కరినీ ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం.. వారికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం.. దీనిలో భాగంగానే దశాబ్దాల క్రితం వలస వచ్చిన గిరి పు�
విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైన వారికి ఓపెన్ స్కూల్ విద్య ఓ వరంగా మారింది. సార్వత్రిక విద్యా విధానంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో చదువుకునేందుకు ఖమ్మం, క�
చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగాల్లో పని చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, చర్మకారులు, రజకులు, దర్జీలు, చేనేత, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, స్వర్ణకారులు, చిరు వ్యాపారులు, కల్లు గీత, బీడీ, రిక్షా, ప�
దీపాల వెలుగులు నింగిని తాకాయి. చీకట్లను పారద్రోలి వెలుగులు నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా దీపావళి సంబురాలు పటాకుల మోతతో అంబరాన్నంటాయి. లక్ష్మీపూజ చేసుకున్న భక్తులు కుటుంబాల సమేతంగా పండుగను ఆనందంగా �
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. అధికారులు 17 విభాగాల్లో 262 రకాల �
భక్తులకు అత్యంత పవిత్ర మాసం.. కార్తీక మాసం.. ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. మాలధారణ స్వీకరించే వారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారంతా ఈ మాసం కోసమే ఎదురు�
వివాహేతర సంబంధం నేపథ్యంలో తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాదం సుబ్బమ్మకు ముగ్గుర�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్�
సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై
జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చట్టాన్ని పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సమగ్ర గ్రామీణ విధాన సంస్కరణల ఫలితంగా పల్లెల ముఖచిత్రమే అద్భుతంగా మారిపోయిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాత�
మిషన్ భగీరథ సురక్షిత తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఎస్ఈ సదా శివకుమార్ ఏఈలకు సూచించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతూ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశార�
స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణపై భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు మన బాధ్యతను మరింతగా పెంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పంచాయతీరాజ్శాఖ మంత్రి
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం 8వ రోజు లక్ష్మీతాయారు అమ్మవారు ‘వీరలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు