తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు. సోమవారం బోనకల్లు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర ఎర్ర జెం
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ వ
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం అకాల వర్షాల కారణంగా మండలంలోని మల్లారం గ్రామంలో కల్లాల్లో తడిచిన మిర్�
మూడున్నర కోట్ల ప్రజల తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేననీ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మదన్లాల్ అన్నారు. అంబేద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయం�
పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగ
మధిరలో రైల్వే పాత గేటు సమీపంలో గోడ నిర్మాణ పనులను నిలిపివేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకానికి మనం చేసే కృషే రామయ్యకు అందించే ఘన నివాళి అన్నార
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గిద్దేవారిగూడెంలో గల అంగన్వాడీ 1, 2 క
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మధిర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవుతుందని బిజెపి మధిర నియోజకవర్గ ఇన్చార్జి ఏలూరు నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రైల్వే అధికారులు పాత గేటు వద్ద చేపట్టిన గోడ �
పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు అన్నారు. గ్యాస్ సిలిండర్ పై పెంచిన రూ.50 తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధిర �
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెంలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్ కర్షక సే�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలువైన, మహిళల ఆరాధ్య దైవంగా పిలువబడే గురువమ్మ తల్లి జాతర ఈ నెల 12న (శనివారం) ప్రారంభం కానుంది. ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర�
ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఖమ్మం జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ చందన్ కుమార్ సిబ్బందికి సూచించారు.
పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ కారేపల్లి, కామేపల్లి సంయుక్త మండల కార్యదర్శి గుమ్మడి సందీప్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సిం