ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని కొత్త మసీదులో ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో 400 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ సందర్భంగా మంగళవారం తోఫా (పండుగ సామాగ్రి) పంపిణీ చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయటం దుర్మార్గమైన చర్యని సీపీఎం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కార్యదర్శి కిలారి సురేశ్ అన్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు.
మధిర మండలంలోని దెందుకూరు గ్రామ వాసి పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. వెంకటేశ్వర్లు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహిస్�
ప్రశ్నించే వారిని చూస్తే సీఎం రేవంత్రెడ్డికి భయం అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్రావు అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ ని, గ్రామ దీపికలను, వీఓఏలను తెల్లవారుజామున అరె�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులను నట్టేట ముంచిందని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం చింతకాని మండల�
చింతకాని మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం చింతకాని మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
మధిర పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్కూలు ప్రిన్సిపాల్ సిస్టర్ ఆన్ బేబీ మెడల్స్ ప్రశంస పత్రాలను అందజేశారు.
మద్యానికి బానిస అయిన కొడుకు పెట్టే వేధింపులు తాళలేక కన్నతల్లే ఆ కొడుకును కడతేర్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేకటేశ్వర స్వామి వారి ఆలయ హుండి లెక్కింపును గురువారం చేపట్టారు. 91 రోజులకు గాను 32 లక్షల 86 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్ ర�
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జక్కుల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21వ ఖమ్మం జిల్లా మహాసభలో ఈ నియామకం జరిగింది.
మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అధ్యక్ష పదవికి బోజడ్ల పుల్లారావు, పల్లబోతుల కృష్ణారావు పోటీ చేస్తున