అధికార బలంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయడం తగదని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం బోనకల్లు మండలం ఆళ్ల
మధిర నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అణచివేయాలని చూస్తే, అది మరింత ఎరుపెక్కి ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర సిపిఎం నాయకుడు సామినేని ర�
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందుల పాలుకావడం ఆ కాలనీవాసులకు సర్వసాధారణమైంది. ఎన్నికల ముందు నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు గురించి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో �
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆయా
అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు క్రమశిక్షణ, పాఠశాల వాతావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని బోనకల్లు సర్పంచ్ జ్యోతి, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ అన్నారు. శనివారం బోనకల్లు గ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ నిరసన ప్రదర్శన పిలుపు నేపథ్యంలో పోలీసులు
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ఓ దూదిపాళ్ల విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన సైన్స్ టీచర�
సింగరేణి (కారేపల్లి) మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్ దమ్మాలపాటి కృష్ణ ఎన్నికల అధికారిగా �
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫెర్టిలైజర్ యాప్ సర్వర్ సమస్యతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆరంభం అయిన కానుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. గడిచిన వారం రోజుల నుండి సొసైట�
మధిర పట్టణంలోని పలు వార్డుల్లో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ లింగాల కమల్ రాజు శనివారం పర్యటించారు. పట్టణంలోని 9, 19, 21 వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ఆర�
మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా �
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి జనావాసాల మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన మట్టి క్వారీపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొంపిమల్ల గ్రామంలోని ఇళ్ల మధ్య జరుగుతున్న మట్టి తవ్వకాలను నిరసిస్తూ శనివారం
ప్రజా సేవ, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పలువురు ఉన్నత విద్యావంతులు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. చదువుల్లో రాణించిన వారు రాజకీయ పరీక్షల్లో
కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీలో విధుల్లో ఉన్న వర్కర్ బచ్చల దశరథపై మంగళవారం దాడి జరిగింది. సీతారాంపురం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి బ
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధి దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడాన్ని నిరసి�