ఏదులాపురం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రూ.750 పోస్టల్ ప్రమాద బీమాను మున్సిపాలిటీ నుండే కట్టించాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు శుక్రవ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కారేపల్లి ఎంఈఓ జయరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బొక్కలతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 5వ త�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ సబ్ సెంటర్)కు బాజుమల్లాయిగూడెంనకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పోతుల శ్రీధర్ తన తాత నారాయణ జ్ఞాపకార్థం ఎలక్ట్రిక్ �
పాలకులను ప్రశ్నించే గొంతుకలపై బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఖమ్మం డివిజన్ కార్యవర్గ సభ్యుడు గుగులోతు తేజ నాయక్ విమర్శించారు. గురు�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే విద్యార్ధుల ప్రవేశాల నమోదు పెరుగుతుందని ఖమ్మం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) పెసర ప్రభాకర్ రెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ప్రాథమికోన్�
కారేపల్లి మండల పరిధిలోని బజ్జాతండా గ్రామ పంచాయతీలో ఆర్ అండ్ బి రోడ్డు నుండి స్మశాన వాటిక వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు గురువారం ప్రారంభించారు. ఈ కార�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు కో ఆప్షన్ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుద
కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. అంబులెన్స్ లోన
చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుని సద్వినియోగం చేసుకోవాలని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్ నాయక్ సూచించారు. కారేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పలు ప�
పిల్లల ఉజ్వల భవిష్యత్కు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి �
గత పదేండ్లుగా గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు ఉండడం వల్ల కారేపల్లి వారాంతపు సంత నిర్వహణను నిలిపి వేస్తున్నట్లు సింగరేణి గ్రామ పంచాయతీ కార్యదర్శి నెహ్రూ..
సింగరేణి మండలం విజేత మండల మహిళా సమాఖ్య పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన రుణాల్లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు రమణ, బండి పద్మ, మండల కార్యదర్�
ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్కార్డును రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మంరూరల్ కస్తూర్బా గాంధీ విద�
విద్యా సంస్ధలలో చదివే ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి హెల్త్ కార్డు రూపొందించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం ఖమ్మం ర
కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడానికే మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని సీఐటీయూ కారేపల్లి మండల కన్వీనర్ కే.నరేంద్ర అన్నారు. సోమవారం కారేపల్లిలోని హమ�