ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొత్తం 16 వార్డులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరిగింది. అయితే మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థి చేత�
సార్వత్రిక సమ్మెను పురష్కరించుకుని వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం కారేపల్లి మండల కేంద్రంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మండల కార్యాలయాల నుండి ర్యాలీ ప్రారంభమై బస్టాండ్ సెంటర్ వరకు చేరుక�
ఖమ్మం జిల్లాలోనే సుప్రసిద్ధ శివాలయం అయిన తీర్థాల సంగమేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు కొనసాగుతాయని దేవాలయం ఈఓ వేణుగోపాలాచారి తెలిపారు. ఇప్పటికే..
ఈ నెల 11న జరిగిన ఏదులాపురం మున్సిపల్ వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలో 16 టేబుళ్ల యందు ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోవడం జ�
పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వం లక్షలాది రూపాయలు హరితహారం పేరుతో ఖర్చు చేస్తుంటే మరొకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగిస్తున్న వైనం ఇది. చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ అన�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. 31 వార్డుల ప
విద్యార్థులు పరీక్షలంటే ఎటువంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ సోహెల్ అహ్మద్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాలలో బుధవారం ఇంటర్, పదో తరగతి వి�
కార్మిక చట్టాల స్ధానంలో లేబర్ కోడ్లు తెచ్చి శ్రామికుల శ్రమను దోచుకునేందుకు హక్కులు కల్పించడాన్ని నిరసిస్తూ, అలాగే గ్రామ పంచాయతీ వర్కర్లకు గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని, జీపీ సిబ్బందిని 2వ పీఆర్�
దేశంలోని సమస్త ప్రజల హక్కులపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడి చేస్తుందని సింగరేణి మండల సీఐటీయూ కార్యదర్శి కె.నరేంద్ర, ఖమ్మం జిల్లా ఏఐకేఎంఎస్ కార్యదర్శి వై.ప్రకాశ్, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు భూక్యా శివనాయ�
ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు విధులు..
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని..
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాలీబాల్..
స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ�
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన రోడ్ షో కు జన నీరాజనం పోటెత్తింది. 22, 23,