ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కారేపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కారేపల్లి పెద్ద చెరువు వద్ద ముదిరాజ్ సంఘం జెండాను ఎగరవేసి ఆక్కడి నుండి మోటర్ సైకిల్ ర్య�
మహిళలకు బతుకమ్మ చీరలే కాదు, వారికిచ్చిన రూ.2,500 హామీని అమలు చేయాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సురపాక ధనమ్మ అధ్యక్షతన కారేపల్లిలో జరిగిన ఐద�
గ్రానైట్ వ్యర్ధాలను ప్రధాన రహదారుల వెంట పారబోస్తే జరిమానా తప్పదని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు కమిషనర్ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా మౌలా చాన్ దర్గాహ్ షరీఫ్ ఉర్సు ఉత్సవాలు చివరి రోజు గురువారం ముగింపు వేడుకలను కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇల్లెందు దో నంబర్ బస్తీ నుండి గంధకంతో ప్రారంభ
కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పేరు మీద గల 3 ఎకరాల 8 గుంటల భూమి ఉందని, దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు..
కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన జర్పుల సందీప్తి (20) గడిచిన శుక్రవారం పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. ఆ పరిసర గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసే నామ నరేశ్..
కారేపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. దుకాణాలలోని ఎరువులు, పురుగుమందుల స్టాక్తో పాటు, విక్రయించిన ఎరువులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని కారేపల్లి తాసీల్దార్ అనంతుల రమేశ్, ఏడీఓ తుమ్మలపల్లి కరణశ్రీ అన్నారు. మంగళవారం కారేపల్లిలో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్య
పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో..
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా సింగరేణి (కారేపల్లి), ఏన్కూర్, జూలూరుపాడు, వైరా, కొణిజర్ల మండలాల్లో గల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం జరిగింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు తెల్లార్పల్లి గ్రామాల మధ్యలో గల మామిడి తోటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో కార�
ఎన్నికల్లో గట్టెక్కడానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కారేపల్లి మండల కమిటీ సమా�