ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ (డిఆర్ఎం) గోపాల్ కృష్ణన్ మంగళవారం సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణలో భాగంగా భద్రాచలం రోడ్ వెళ్లి�
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి రెవిన్యూ లింగం బంజరలో గల ముస్లిం స్మశాన వాటికను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మసీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వ�
ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప�
మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళల ఆర్థిక ఎదుగుదల సమాజ ఎదుగుదలకు ఎంతో దోహద పడుతుందని శ్రీసిటీ ఛైర్మన్ గరికపాటి వెంకట్రావు అన్నారు. మాతృశ్రీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీసిటీలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు శ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో శనివారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వ�
కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చింతల వజ్రం కారేపల్లి పోస్టాఫీస్ లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె ఇటీవల మృతి చెందటంతో ఆర్పీఎల్ఐ పాలసీ క్లెయిమ్ మొత్తం రూ.2,19,000/- నామినీ, భర్త చింతల శ్ర
గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారినా వరద కాలువలు, మురుగు కాల్వల రక్షణ, పరిశుభ్రతకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం చెరువు నుండి వచ్చే వరద కాల్వ దశాబ్దాలు�
బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి గురువారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల మృతి చెందిన మాదారం గ్రామ ఉప సర్పంచ్ బానోత్ లాలు, పేరుపల్లి గ్రామానిక�
కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతంలో ఖమ్మం జిల్లాలోని 14 కేజీబీవీలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కారేపల్లి కేజీబీవీ విద్యాలయంలో ఉన్న 129 మంది బాలి�
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి సింగరేణి మండల నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా
రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లంపాడు నుండి ఖమ్మం వైపు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు..
రూ.2 కోట్ల డ్వాక్రా సభ్యుల సొమ్ముతో ఓ గ్రామదీపిక ఉడాయించిన ఘటన ఖమ్మం నగరం పాండురంగాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యుల పేరిట బ్యాంకు రుణం తీసుకున్న సదరు గ్రామదీపిక.
కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్(ఆయుష్మాన్ మందిర్)కు బాజుమల్లాయిగూడెం సర్పంచ్ కోరం కోటమ్మ వైద్య పరికరాలను బుధవారం అక్కడి సిబ్బందికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న సింగరేణి(కారేపల్లి) మండలానికి చెందిన లబ్ధిదారులకు బుధవారం ఖమ్మం పట్టణంలోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో చెక�