కారేపల్లి మండలంలో అధికార పార్టీ ముసుగులో ఎమ్మెల్యే అనుచరులమంటూ మట్టి అక్రమ తోలకాల దందా చేయడమే కాకుండా అడ్డు చెప్పిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన �
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన సుతారి మేస్త్రి చిత్తులూరి వీరయ్య(48) బుధవారం ఉదయం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి మోకాళ్ల బుచ్చి రాములు(50) మంగళవారం రాత్రి ఖమ్మంలోన
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికన
ఇటీవల వివిధ కారణాలతో అనారోగ్యం బారిన పడిన పలు కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని..
ఖమ్మంజిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృత
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని పలువురు రైతుల బర్రెలను దొంగతనంగా తరలిస్తూ పట్టుబడ్డ నలుగురిని ఎర్రుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. మధిర రూరల్ సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం మే 30న రాజుపాలెంకి చ�
కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లిలో రైల్వే డబ్లింగ్లో భూములు కోల్పోతున్న వారందరికీ గ్రామ సభలో ప్రకటించిన విధంగా పరిహారాన్ని చెల్లించాలని నిర్వాసిత బాధితులు సాదిక్ అలీ- రాహద్ బేగం దంపతులు డిమాండ్ చే�
రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది గుత్తేదారులకు వేలకోట్ల బిల్లులు పెండింగ్లో ఉండడం ద్వారా ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టర్లు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకుల గుండెలు ఆగిపోయాయని సత్వర పరిష్కారం కోసమే చలో హై�
పచ్చిరొట్ట ఎరువులతో సాగు రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఏదులాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సహకార సంఘం కార్యా�
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్.ఐ.ఆర్ లక్ష్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోనీ రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభలో కలె�
కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామంలో రూ.9.85 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 15,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణ శంకుస్థాపన పనులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశా
విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలను తాకట్టు పెట్టి అప్ప్పుతీసుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. కారేప�
వ్యవసాయ భూముల సారాన్ని పెంపొందించడంతో పాటు పంటల దిగుబడులను మెరుగుపరిచే పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్ల
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోట యేసు కుటుంబ సభ్యులతో కలిసి...