లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపారి నుండి మార్కెట్ ఫీజుతో పాటు జరిమానా వసూలు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్కుమార్ తెలిపారు. ఖమ్మంకు చెందిన కె.వెంకటరమణ అనే వ్యాపారి లె
సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండా గ్రామానికి చెందిన అజ్మీర అజయ్ (25) తిరుమలాయపాలెం మండల కేంద్రంలో డెకరేషన్ పనులు చేస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
కంకరతేలిన రహదారిపై నరకయాతన పడుతున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం రేగులగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు అందోళనకు దిగారు. 2006లో ప్రధానమంత్రి సడక్ యోజన క్రింద..
ఖమ్మం రూరల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుండి ప్రారంభం కానుంది. మండల పరిధిలోని 21 గ్రామాలు, 202 వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల నుండి సంబంధిత ఎన్నికల అధికారులు ఈ నెల 30 నుండి డిసెంబర్ 02 సాయంత్రం 5 గంటల వ
స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు..
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి ప్రతి రాజకీయ నాయకుడు, కార్యకర్త ఊరు గెలిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్ని ర�
సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని కారేపల్లి ఎస్ఐ బి బి.గోపి హెచ్చరించారు. కారేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లా�
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆదేశాలతో తాసీల్దార్ రాంప్రసాద్ మూడు రోజుల్లో ఎన్నారై కు పాస్ బుక్స్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చ�
మధిర పట్టణంలోని నివాస ప్రాంతంలో వైన్ షాపుల ఏర్పాట్లను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్కు, ఎక్సైజ్ ఎస్ఐ కు స్థానిక మహిళలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుందని, ప్రస్తుతం ఏ పల్లె చూసినా కేసీఆర్ పాలననే కోరుకుంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ �
ఎంతో ప్రశాంతంగా ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాన్ని మరో లగచర్లగా తయారు చేయవద్దని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదు�
ఎరీస్ ఆగ్రో లిమిటెడ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఖమ్మం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఖమ్మంలో గల అన్నంసేవ ఫౌండేషన్ వారి అనాథ ఆశ్రమంలో 192 మందికి పైగా అన్
కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్ధులు ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్ధాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్ధాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్కుమార్ తెలిపారు. హైదరాబా
సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు సంబంధించి 41 సర్పంచ్, 356 వార్డు సభ్యులు నామినేషన్లు 13 కేంద్రాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. సింగరేణి, అప్పాయ�
విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తుందని టీఎస్యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి బానోత్ రాందాస్ అన్నారు. గురువారం కారేపల్లి మండలం మాణిక్యారంలో జరిగిన యూటీఎఫ్ సమావేశం�