భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటనారాయణ అనే రైతు గత ఏడాది 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు వేసి సాగు చేస్తున్నాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగం పెరిగేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని సింగరేణి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ సూచించారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు
సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గంగాధరణి రవీంద్ర చారి (38) వెన్నెముక సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆటో డ్రైవ�
గ్రామీణ మహిళల పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ క్రమం తప్పకుండా పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను గ్రూప్ సభ్యులు సకాలంలో క్రమం తప్పకు
అడ్డదారిన ఎస్టీ రిజర్వేషన్ను అనుభవిస్తున్న లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుండి వెంటనే తొలిగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.మైపతి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఐకేపీ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల నూతన తాసీల్దార్గా శ్రీమతి కె.సునీత ఎలిజబెత్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం కలెక్టరేట్ నుండి ఎర్రుపాలెంకు వచ్చిన ఆమె తాసీల్దా�
సింగరేణి మండల ఎంపీడీఓగా ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి ఎంపీడీఓగా పని చేసిన పి.శ్రీనివాస్ పదోన్నతి పొంది ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్త�
ఈ నెల 14వ తేదీన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టివి రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రె
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడిని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ రాష్ట్ర ప్రభు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవైసీ పేరుతో ఉపాధి కూలీల సంఖ్య కుదింపునకు కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండెబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం కారేపల్లి మ�
నేటి నుండి ప్రారంభమైన జనగణన ప్రక్రియలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి పౌరుడు తమ పేరు పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత కోరారు. జనగణన ప్రక్రియ ప్రారంభోత్సవ కా
ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలలో విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్(టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవధ్వజ యంత్ర పుణప్రతిష్ఠ, గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం కన్నుల ప�