ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల సంత గుడి ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణంల�
కారేపల్లి బ్రిలియంట్స్ స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఫేర్లో విద్యార్థులు తన సృజనాత్మకతను చాటుతూ వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. అగ్ని విస్పోటనం, వర్షపునీటి సంరక్షణ, సోలార్ ఎన
కారేపల్లి మండలం గోవింద్తండా ప్రభుత్వ పాఠశాలకు అదే గ్రామానికి చెందిన బర్మావత్ కోటేశ్వరరావు (కోటి) మైక్, మౌత్ స్పీకర్ను వితరణ చేశారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాత..
కారేపల్లి మండలంలోని చిమ్నా తండాలో బుధవారం చోరీ జరిగింది. గురువారం రాత్రి దొంగిలించిన సొత్తులో కొంత ఇంటి ముందు ప్రత్యక్షమైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కమలాపురం పంచాయతీ పరిధిలోన
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ అడిషినల్ పీ�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైరా నియోజకవర్గస్థాయి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె.సుజాత, ఎం.అక్షిత, బి.కరుణ ఈ నెల
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలుస్తున్నారని దిశ కమిటీ మాజీ సభ్యుడు, ఆ పార్టీ నాయకుడు లాకావత్ ల�
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి, స్పష్టమైన మార్పు తీసుకురావాలని అధ�
మహిళల పేరుతో అక్రమంగా రుణాలు తీసుకున్న విజేత మండల మహిళా సమాఖ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండెబోయిన ఉమావతి డిమాండ్ చేశారు. మంగళవారం కారేపల్లిలో జరిగిన ఐద్వా సమావేశం
కారేపల్లి మండలంలోని ఇంటర్మిడియట్ పరీక్షలకు మండల కేంద్రం కారేపల్లిలో రెండు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం నుండి జరగనున్న పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కారేపల్లి- పేరుపల్లి మధ్య బీటీ, సీసీ రోడ్డు పనులను ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్ మంగళవారం పరిశీలించారు. కారేపల్లి సోసైటీ కార్యాలయం సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జీ పనులను ఆయన పరిశీలించారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మరా గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన పసికందు మృతిని నిరసిస్తూ కారేపల్లి మంఢలం సీతారాంపురంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యా�
సీతారామ ప్రాజెక్ట్ కాల్వ కింద భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు అందులో పండించిన పంట దిగుబడి తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చీమలపాడు బాజీ మల్లయ్యగూడెం రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు అధికారులను క�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంకి చెందిన ఏఐఎస్ఎఫ్ ఖమ్మం రూరల్ మండలం కార్యదర్శి బూర్రా మనోజ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కాపర్ వైర్ను స్వాధీనం చేసుకు�