క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారి ఎండి.ముజాహిద్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజుల పాటు జరుగ�
పంచాయితీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తప్పి సొంత పార్టీ వాళ్లే మోసం చేశారంటూ వార్డు సభ్యుడిగా గెలుపొంది ఉప సర్పంచ్ పదవిని ఆశించిన వార్డు మెంబర్లు గ్రామ దేవత ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన..
మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జూలూరుపాడు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారి పేర్లు ప్రముఖ పార్టీల అధినాయకుల పేర్లుగా ఉండటంతో అంతటా చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్ లోని టి సి వి ఫంక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అన్నదమ్ములైన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా బరిలో నిలిచిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గడిగ స
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందో
ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం తల్లంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్�
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం మీడియా�
దేశంలోని విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయికి చేరుకుని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సంస్థలను గుర్తించి వాటికి అరుదైన గౌరవం ఇస్తున్న విద్యా శిక్షణా రంగ సంస్థ ఎట్ టెక్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యు�
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కామేపల్లి మండల కేంద్రంలో గల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం పరిశీలిం�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మాదారం వీఎస్పీ టౌన్షిప్లో గల డీఏవీ పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు శనివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో