ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో సోమవారం జరిగిన సంఘం
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కార్యాలయ భవన మరమ్మతులు నాసిరకం పనులకు నిదర్శనంగా నిలుస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కా�
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరగబోయే జగిత్యాల జైత్రయాత్ర (కేసీఆర్ ఆశీర్వాద సభ) కు ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు బీఆర్ఎస్ గ్రామ శాఖ ముఖ్య నాయకులు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం గ్రామం నుండి..
సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని బీక్యాతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసి పదవీ విరమణ పొందిన కర్నాటి సువర్ణను పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, గ్రామస్తులు శుక్రవారం ఘనంగా సన్మానించ
మాకు ఇంటి నంబర్ ఇప్పించండి ఏటా ఇంటి పన్ను కడుతాం బాబు అని మొరపెట్టుకున్నా సదరు నిరుపేదల ఇబ్బందులను పట్టించుకునే నాథుడు ఏదులాపురం మున్సిపాలిటీలో కరువయ్యాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి �
ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను సత్వరం విడుదల చేయాలని ఖమ్మం రూరల్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎ
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని మాదారం గ్రామంలో కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైఎస్ఎన్ గార్డెన్ లో గురువారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి కె.చందనకుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యార�
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే పుట్టగతులుండవు అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ ర�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు..
సీతారామ ప్రాజెక్టు ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు ఇప్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి మండల ప్రజావాణిలో సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. స్వాతంత్య్రం వచ�
ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామంలో అటవీ శాఖ అధికారులు ఓ ఇంటి నుండి నెమలిని రెస్క్యూ చేశారు. ప్రత్యక్ష సాక్షులు, అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజుల క్రితం నుండి..
పేద గిరిజన బిడ్డలకు పౌష్టికాహారంతో కూడిన భోజనంతో పాటు ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం కొందరి అక్రమార్కుల వక్ర బుద్ధులతో నీరుగారుతోంది. ఏ రాష్ట్రంలో లేని విధంగ�
ఈత సరదా ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం గ్రామానికి చెందిన పదో తరగతి పరీ�
ఏదులాపురం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రూ.750 పోస్టల్ ప్రమాద బీమాను మున్సిపాలిటీ నుండే కట్టించాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు శుక్రవ