వైరా ఆయకట్టు పరిధిలో అధిక శాతం వరి పంట సాగే కావునా రైతులకు సకాలంలో సాగునీరు అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఆక్సల్ ప్రోగ్రాం ద్వారా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు అందించిన కంప్యూటర్లను మధిర ఏఎంసీ చైర్మన్ బం�
విపత్తులు ఎలాంటి సమయంలో, ఏ రూపంలో వచ్చిన ఆ సమయంలో అప్రమత్తత చాలా ప్రధానమని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిషన్ భగీరథ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకు
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలతోనే ప్రయోజనం ఉంటుందని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు ఎం.సతీష్ తెలిపారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో
ప్రభుత్వ బడికి తమ వంతు సహాయం అందిస్తానని ముందుకు వచ్చి పిల్లల సౌకర్యార్థం బెంచీలను వితరణ చేశారు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు దంపతులు. 29వ వార్డు పరిధిలో�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురు నాయకులను పరామర్శించారు. ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న బీఆర్ఎస్ సీనియ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆత్కూరి వెంకటేశ్వరరావు (ఏవీఆర్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఖమ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీ
ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ (డిఆర్ఎం) గోపాల్ కృష్ణన్ మంగళవారం సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణలో భాగంగా భద్రాచలం రోడ్ వెళ్లి�
కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి రెవిన్యూ లింగం బంజరలో గల ముస్లిం స్మశాన వాటికను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మసీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వ�
ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి బొడ్డు మధు అన్నారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ గ్రామంలో
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప�
మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళల ఆర్థిక ఎదుగుదల సమాజ ఎదుగుదలకు ఎంతో దోహద పడుతుందని శ్రీసిటీ ఛైర్మన్ గరికపాటి వెంకట్రావు అన్నారు. మాతృశ్రీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీసిటీలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు శ�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో శనివారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వ�