ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్(ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి) వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ కాలనీలో జరిగిన ఈ ఎన్నిక లో భాగంగా అసోసియేషన్ నూతన అ�
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దాడులు చేయడం తక్షణమే ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్�
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు మొహమ్మద్ తాజుద్దీన్ అకాల మరణం పట్ల సింగరేణి మండల నాయకులు మంగళవారం ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి, మైనార్ట�
ఏదులాపురం మున్సిపాలిటీ పాలకవర్గంలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ఉంటుందా లేదా అనే సంశయం నెలకొంది. కో ఆప్షన్ ఉన్నప్పటికీ నేటి వరకు పాలకవర్గ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. సాధారణంగా మండల పరిషత్, మున్సిపల్ ప�
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన
సింగరేణి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు డీఎల్పీఓ తేజావత్ రాంబాబుతో మంగళవారం ప్రత్యేక సమావేశం అయ్యారు. స్థానిక ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తో కలిసి డీఎల్పీఓ రాంబాబు సర్పంచులతో మాట్ల
రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర మంగళవారం కారేపల్లి నుండి ప్రారంభమైంద�
తమ్ముడిపై ఆయన సొంత అన్నతో పాటు కుటుంబ సభ్యులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం కామేపల్లి మండలం నెమలిపురిలో చోటుచేసుకుంది. నెమలిపురికి చెందిన సపావట్ రవి అతడి అన్న ఇస్రాకు సంబంధించిన చేనులో...
సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి షాదీఖానా నూతన కమిటీని నియమిస్తూ ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. షాదీఖానా కమిటీ చైర్మన్ గా..
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పేరును నిషేధ�
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగిరేవరకు విశ్రమించేదిలేదని, ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి గుమ్మం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎం.ఎస్.ఎస్. శారదాదేవి అధ్యక్షతన శనివారం మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వె
ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కబ్జాలు అనే పరిస్థితి నెలకొన్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహిం�
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కొత్త వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను వైరా పట్టణ కార్యాలయంలో పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప
పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మాజీ జడ్పీటీసీ శీలం కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ...