గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.వేణుకుమార్ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వ�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామ కోయగుంపుకు చెందిన పాయం సాయి(20) ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం..
ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు మారుతి నరేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్ఎస్ నేత, హర్షిని డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరార�
కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చిలుముల రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రులయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకు�
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రానికి వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూపరాణి తన సొంత ఖర్చులతో కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ..
వైరా మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా వసూలు చేస్తున్న మంచినీటి పన్నుల బకాయిలు ఎలాంటి తీర్మానం లేకుండా సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కా
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం–తొండలగోపవరం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కిలోమీటర్ నెం. 542/32-34 వద్ద, పెగళ్ళపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో...
సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ లీగ్స్ - 2026 పోటీల్లో వైరాకు చెందిన కరాటే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఖమ్మంలో టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ కమిటీ నాయకులు సోమవారం మన్నేపల్లి గ్రామంలోని ఆయన స్వగృహాన్ని సందర్శించ
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివార
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కారేపల్లి మండలం వెంకటీయ్య తండాలో గల గిద్దవారిగూడెం టు అంగన్వాడీ కేంద్రంలో శనివారం బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జర్పుల శ�
పారదర్శకంగా భూముల వ్యాపారం చేసి మండలంలోని ప్రజల మన్ననలు పొందాలని ఖమ్మం రూరల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అంబాల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని...
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఉమా(45) తన భర్త ర
నకిలీ బంగారాన్ని సృష్టించిన ముఠాగుట్టు రట్టు ముగ్గురుతోనే ముగిసినట్టేనానని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా వెనక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఏమైనట్టనే సందేహం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేప
కరుణగిరి నగర్లోని కారుణ్య విద్యా భవన్ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఈ