సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో టెట్ (TET) ఉత్తీర్ణత సర్వీస్లో కొనసాగడానికి, పదోన్నతి పొందడానికి తప్పనిసరి కావడం సీనియర్ ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం ఉసిరికాయలపల్లిలో గురువారం నుండి ప్రారంభమయ్యే కోట మైసమ్మ జాతర సందర్భంగా వివిధ మార్గాల్లో వాహన రాకపోకలకు దారి మళ్లింపు చేయడం జరిగిందన
బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడు చేకూరి తిరుపతయ్య (75) మృతి పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కుదిమల్ల గ్రామానికి చెందిన చేకూరు తిరుపతయ్య (75) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. తిరుపతయ్య బతికి ఉన్న సమయంలో నిత్యం తన వంతు పరోపకారం చేయిస్తూ తనకంటూ ఓ గు�
కారేపల్లి మండల కేంద్రంలోని సింగరేణి గ్రామ పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉందని, పంచాయతీలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ యువజన
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అమ్మవారి జాతరలో మేడారం తర్వాత రెండవ పెద్దదిగా చెప్పుకునే కోటమైసమ్మ తల్లి మహా జాతర అక్టోబర్ 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున
యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం పర్యటించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్, అధ్యాపకుల సమావేశానికి హ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకను నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని దుర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం చీమలపాడు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో చెడిపోయిన విద్యుత్ మోటార్కు మరమ్మతులు చేపించాలని స్థానిక ఎం ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎ
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పర్యటనలో పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక కాంగ్ర�
ఆపద వచ్చిందని, ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని అధైర్య పడొద్దని, బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భరోసానిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ �