కారేపల్లి మండలం మాధారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోసైటీ పాలకవర్గం శనివారం ప్రారంభించింది. ఈ సందర్బంగా చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు �
ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్ వింగ్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న ధారావత్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసు�
ఆర్ఎంపీ వైద్యుడి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని..
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పాఠ్య పుస్తకాలు మోసుకొస్తున్న ఆటో బోల్తాపడి విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ జి.స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివలింగం, క్లస్
మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
యువత డ్రగ్స్కు ఆకర్షితులై జీవితాలను ఆగం చేసుకోవద్దని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నోముల విజయకుమారి అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోప�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని, ప్రధాని మోదీ విధానాలతో దేశంలో మహిళల హక్కులు రోజురోజుకు హరించుకు పోతున్నాయని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షుర
ఎవరికైనా వారం పైబడిన ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం, శరీర బరువులో మూడో వంతు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయ వ్యాధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందజేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన సం
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి బస్తీ దవాఖానకి మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి బెడ్, ఇతర ఫర్నిచర్ను తన తల్లి భద్రమ్మ జ్ఞాపకార్థం బుధవారం అందజేశారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి పెద్ద చెరువు చేపల సొసైటీ నూతన సభ్యులకు మంగళవారం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువు గిరిజన మత్స్యశాఖ సొస�
ప్రభుత్వం తీసుకువచ్చిన “కాపస్ కిసాన్” మొబైల్ యాప్ రైతులకు మరింత పారదర్శకంగా, నేరుగా లాభదాయకంగా ఉండనుందని ఇల్లెందు వ్యవసాయ శాఖ అధికారి గ్రేడ్ 3 కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు త�
పత్తి సాగు చేసిన కౌలు రైతులు ఏఈఓ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయచంద్ర అన్నారు. మంగళవారం మధిర ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..