కాకతీయ యూనివర్సిటీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేందుకే ప్రభుత్వం జీవో 21ని తెచ్చిందని యూనివర్సిటీ కాంట్రాక్ట్, పార్ట్టైం అధ్యాపకులు ఆరోపించారు. జీవో 21కి వ్యతిరేకంగా హైదరాబాద్�
యాభై ఏళ్లకు పైబడి సాగు చేసుకుంటున్న తమ పంట భూములను ప్రభుత్వం లాక్కోవద్దని కోరుతూ టెంట్లు వేసి రైతులు నిరసనకు దిగారు. పోలీసుల సహకారంతో జేసీబీలు, బుల్డోజర్లతో అధికారులు అక్కడికి చేరుకోవడం.. తమ భూముల జోలిక�
పదో తరగతి వార్షిక పరీక్షల సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల్లో కొందరు స్కూల్లో రిలీవ్ అయ్యారు కానీ స్పాట్లో రిపోర్టు చేయలేదు. ఉదయం 9గంటలకే స్పాట్కి ఉపాధ్యాయులు
కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి డి.కుమారస్వామితో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం భేటీ అయ్యా రు. పార్లమెంట్లోని కేంద్రమంత్రి చాంబర్లో ఆయన్ని కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేష�
ఖమ్మం నగర పాలకసంస్థ (కేఎంసీ) కార్యాలయ అటెండర్ డీ మాధవి కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ఎదుట బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కేఎంసీ సిబ్బంది.. ఆమెను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించ�
ఉప రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు గ
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనకాల ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంల్లో ఓట్ల లెక్కింపునకు ఏ
అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభ
వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం సరితూగితే... వెయ్యి సందేహాలను ఒక్క సందర్భం నివృత్తి చేయగలిగితే... మనసును తొలిచే అనేక అపోహలను ఒక్క సన్నివేశం తొలగించగలిగితే... అదే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేతృత్వంలో జరిగి�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
లక్షల మంది ప్రజలు హాజరవుతున్న గొప్ప భారీ బహిరంగ సభలో వలంటీర్గా పనిచేస్తున్న వారిపై గురుతర బాధ్యత ఉన్నదని ఖమ్మం బీఆర్ఎస్ సభ ఇన్చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.