అధికారులు, కార్మికులు సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3 జీఎం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ విభ
వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం సరితూగితే... వెయ్యి సందేహాలను ఒక్క సందర్భం నివృత్తి చేయగలిగితే... మనసును తొలిచే అనేక అపోహలను ఒక్క సన్నివేశం తొలగించగలిగితే... అదే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేతృత్వంలో జరిగి�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
లక్షల మంది ప్రజలు హాజరవుతున్న గొప్ప భారీ బహిరంగ సభలో వలంటీర్గా పనిచేస్తున్న వారిపై గురుతర బాధ్యత ఉన్నదని ఖమ్మం బీఆర్ఎస్ సభ ఇన్చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నదని సభా ఇన్చార్జి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మా నిధులు మాకే.. మా ఉద్యోగాలు మాకే..’ అంటూ వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా గర్జించిన జిల్లా.. ఖమ్మం. వివక్షపై పిడికిలెత్తి ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది ఖమ్మం.
దేశ ప్రజలను జాగృతం చేసేలా ఈ నెల 18న ఖమ్మంలో భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఉండబోతున్నది. తెలంగాణ తరహా అభివృద్ధిని దేశం యావత్తు కోరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ సభ కీలకం కానున్నది.
ఖమ్మంలో ఈనెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19న ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మ
ఖమ్మంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభ దేశ రాజకీయాలకు దశ దిశ చూపనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. కంటి వెలుగు నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీకాన్ఫ