ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నదని సభా ఇన్చార్జి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మా నిధులు మాకే.. మా ఉద్యోగాలు మాకే..’ అంటూ వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా గర్జించిన జిల్లా.. ఖమ్మం. వివక్షపై పిడికిలెత్తి ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది ఖమ్మం.
దేశ ప్రజలను జాగృతం చేసేలా ఈ నెల 18న ఖమ్మంలో భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఉండబోతున్నది. తెలంగాణ తరహా అభివృద్ధిని దేశం యావత్తు కోరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ సభ కీలకం కానున్నది.
ఖమ్మంలో ఈనెల 18న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 19న ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మ
ఖమ్మంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభ దేశ రాజకీయాలకు దశ దిశ చూపనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. కంటి వెలుగు నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీకాన్ఫ
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వనంవారి కృష్ణాపురంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ జయప్రదం కోసం శుక్రవారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశ మందిర ఆవరణను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలందరూ దండులా కదిలి వస్తారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు.
మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, సామగ్రి సమకూరుస్తున్న ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు �