ఖమ్మం నగర శివారు కామంచికల్, ఆ పరిసర గ్రామాల ప్రజల కష్టాలు మరికొన్ని రోజుల్లోనే తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో దశాబ్దాల తరబడి సింగిల్ రోడ్డుతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్�
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం ఆలిండియా టీ-20 ఇన్విటేషన్ టోర్నమెంట్ షురూ అయ్యింది. పోటీలను ప్రముఖ వ్యాపారవేత్త కూరపాటి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి ప్రారంభించార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడనున్నాయని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.
పువ్వాడ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) క్రికెట్ టౌర్నమెంట్ ఈ నెల 27 నుంచి ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభం కానున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరిని మరింతగా కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు.
ప్రతి ఏడాది లాగే ఈనెల 23వ తేదీన జరిగే సింగరేణి 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజలు విజయవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (పా, ఆపరేషన్స్) చంద్రశేఖర్రావు పిలుపున�
తిరుమలకుంటకు ఆర్ఎంపీ చక్రధర్ ఈనెల 8న దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు. మృతుడి స్నేహితుడే నిందితుడని తేల్చ
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకే ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందిస్తున్నదని ఎన్సీడీ ప్రాజెక్టు జిల్లా అధికారి డాక్టర్ మణికంఠ అన్నారు. ప్రభుత్వ అందజేసిన న్యూట్రిషన్ల కిట్లను మంగళవా
ధాన్యం కొనుగోలు కేంద్రా ల నిర్వహణలో పటిష్ఠ చర్యలు చేపడతామని తహసీల్దార్ సురేశ్కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. అశ్వాపురం సొసై టీ ఆధ్వర్యంలో సీతారాంపురం పంచాయతీలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం తూని�