సత్తుపల్లి రూరల్, మార్చి 22 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ నగల దుకాణంలో వారం రోజుల క్రితం అపహరించిన బంగారు నగలు, నగదు సత్తుపల్లి పోలీసులు రికవరీ చేసి కేసును చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ �
ఖమ్మం : ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్లో నూతన�
ఖమ్మం : డ్రైవింగ్లో ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల�
ఉష్ణతాపం ఒక్కసారిగా పెరిగిపోయింది.. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే �
సకల గుణాధాముడు.. జగదభిరాముడి వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బి�
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వైరాలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన గురువారం జ�
కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడ
బడిలో లేని పిల్లలను బాల కార్మికులుగా గుర్తించి వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ జే.శ్రీనివాసరావు సూచించారు. ‘బాల కార్మికులు, బాండెడ్ లేబర్, మహిళల అక్రమ రవాణా’ వంటి
సీఎం కేసీఆర్తోనే వ్యవసాయ మార్కెట్లకు మనుగడ అని ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న అన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో రెండేండ్లకు పెంచుతూ మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకట�
నగర వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయి నూతన వ్యవసాయ మార్కెట్గా మద్దులపల్లి రూపాంతరం చెందింది. ఈ మార్కెట్ ఆరంభం నుంచి లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జిస్తున్నది. యార్డు నిర్మాణం కాకపోయినా ఉన్న వనరుల నుంచి వ�
ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే�
గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక యాతనపడుతుంటారు. కొందరైతే ఊపిరి బిగపట్టుకుని ఇంటికి చేరేదాకా అల�
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్�