ప్రభుత్వ బడులకు ‘మన ఊరు- మన బడి’ నిధులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధులు కేటాయింపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులూ వినియోగం దాతల సాయానికీ సర్కార్ పిలుపు.. అన్ని రకాల నిధులతో పాఠశాలల అభివృద్ధి ప�
అన్ని చర్యలతో ప్రభుత్వమూ సిద్ధంగా ఉంది ఫీవర్ సర్వే పరిశీలనలో మంత్రి అజయ్కుమార్ 8వ డివిజన్లో పువ్వాడ అజయ్నగర్ ఆర్చీ ప్రారంభం ఖమ్మం/ రఘునాథపాలెం, జనవరి 25: కొవిడ్ ఉధృతిని ఎదుర్కొంటామని, ప్రభుత్వం కూడ
వైరా, జనవరి 25 : మండల కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వెంకటపతిరాజు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్న�
కూసుమంచి, జనవరి 25: మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదో రోజు మంగళవారం జ్వర సర్వేలో 69 టీంలు పాల్గొన్నాయి. 2,695 ఇండ్లలో సర్వే చేశామని, వారిలో 40 మందికొ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశామని వైద్య �
పోషకాహరంలో ఆదర్శంగా కొత్తగూడెం జిల్లా దేశంలోని 112 ఆకాంక్ష జిల్లాల్లో భద్రాద్రి బెస్ట్ చిరుధాన్యాల ఆహారంతో తగ్గిన పోషకలోపం జాతీయస్థాయిలో 9వ, రాష్ట్రంలో 2వ ర్యాంకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్ట�
నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, జనవరి 25: ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన గోళ్లపాడు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
ఒకే రోజు 25 వేల బస్తాలు క్వింటాల్కు రూ.16,150 పలికిన ధర ఖమ్మం వ్యవసాయం, జనవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 25వేల బస్తాలు తరలివచ్చింది. రెండురోజులు సెలవుల అనంతరం మార్కెట్లో �
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం మిర్చి, మక్క, కూరగాయ పంటలకు నష్టం కాశీబుగ్గలో అత్యధికంగా 7.73 సెం.మీ. రాష్ట్రంలో నేడు, రేపు వానలు వరంగల్/భద్రాద్రి కొత్తగూడెం, నమ
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�
ఖమ్మం : రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో మట్టి తవ్వకాలపై లోకాయుక్త చేపట్టిన విచారణ బుధవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్యూకోషి రెండోరోజు మండల పరిషత్ కార్యాలయంలో రెవిన్యూ, �
ఖమ్మం : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓ.పీ.డి.ఆర్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , ఖమ్మం జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓపిడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు దందా �
ఖమ్మం :ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో మహిళా న్యాయవాదులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా న్యాయవాదులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు బ�
ఖమ్మం :తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల నిర్వాహణ భేష్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కితాబిచ్చారు. ఈ నెల4వ తేదీ నుంచి నగర వ్యవసాయ మా�
ఖమ్మం: అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ స్టాప్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. యర్రమళ్ల శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష్యకార్యదర్శ