ఖమ్మం ఏఎంసీకి మరోసారి మిర్చి పంట (ఎర్ర బంగారం) పోటెత్తింది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో పొరుగు జిల్లాల నుంచి కొద్ది రోజులుగా రైతులు భారీగా పంటను తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం జెండాపాట సమయానికి సుమార�
దమ్మపేట మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల సంఖ్య వెయ్యి దాటింది. తాజా గణాంకాలు పరిశీలిస్తే 1,097 మంది పేదల ఈ పథకం లబ్ధిపొందారు. గడిచిన ఏడేళ్లలో వీరు ఆ పథకాల కింద రూ.9 కోట్ల లబ్ధిని పొందారు. దమ్మపే�
పాఠశాల విద్యలో పదో తరగతి చివరి దశ.. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సమగ్ర వివరాలతో కూడిన సర్టిఫికెట్ అందుకోవడం కీలకం. ఇంటర్మీడియేట్తోపాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు పదోతరగతి మార్కుల జాబితానే ప్ర�
సింగరేణిని బలహీనపరిచి, కార్మికుల నోట్లో మట్టి కొట్టేందుకు బీజేపీ చేస్తున్న చర్యలను తిప్పికొడతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు బీజేపీ చేస్తు�
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నసిస్ హబ్లో 56 రకాల రక్త పరీక్షలు ఉచితమని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి అందరూ వినియోగించుక
గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర ఏసీపీ ఆంజనేయులు సూచించారు. నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో మాదకదవ్యాల నివారణకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.
విద్యార్థుల చదువులపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈవో)రవిబాబు సూచించారు. ప్రభుత్వ జజూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు
వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయాలని, అదే లక్ష్యంతో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
ఎస్సీలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల సన్నద్ధం బంగారానికి(బెల్లం) భారీ డిమాండ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు స్థానిక సమ్మక్క – సారలమ్మ జాతర్లకు ఏర్పాట్లు కొత్తగూడెం కల్చరల్, ఫిబ్రవరి 5 : అమ్మా.. తల్లి..
నాణ్యత పాటిస్తూ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి అదనంగా అవసరమైన రోడ్లకు ప్రతిపాదనలు పంపాలి వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 5: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్�