నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే సర్కార్ ఆసుపత్రులను సమూలంగా మార్చింది. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. గ్రామీ�
మండలంలోని తీర్థాలలో బుధవారం తెల్లవారుజామున తీర్థాల సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర దంపతులు కల్య�
కరోనా కారణంగా సుమారు రెండేళ్ల పాటు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యారు. వారు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారు. వారికి మెరుగైన విద్య అందించాలి.. ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెరగాలి.. వాటిని బలోపేతం �
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధులూ దరిచేరవనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఆయా రంగాలకు అధిక నిధులు కేటాయిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మంగలితండా పంచాయతీలో బుధవారం ఆయన పర్యటించారు. ప్
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల�
జిల్లాలో పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ల వద్ద ఉన్న విద్యార్థుల హార్డ్ కాపీలను తక్షణమే ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు అందించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆ
ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. హైదరాబాద్కు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు ప�
రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు రాష్ట్ర కుటుంబ, వైద్య, సంక్షేమశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆదివార�
పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జాతీయ పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సెంటర్లో, వేంసూరు మండలం మర్లపాడులో ఆదివారం ఆయన చిన్నారులకు పల్స్పోలియో చు�
ఫలించిన ఏజెన్సీ రైతుల కల పంటల తరలింపునకు తప్పిన రవాణా కష్టాలు త్వరలో అమలోకి ‘ఈనామ్’ పద్ధతి హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం తొలిరోజు క్వింటాకు రూ.18 వేలు పలికిన ధర భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్త�
భద్రాద్రి రాష్ట్రంలోని పూర్తి ఏజెన్సీ జిల్లాల్లో ఒకటి. ఇక్కడ నిరుపేదలే ఎక్కువ. వారి కుటుంబాల్లోని పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించడం కష్టతరం. ఈ నేపథ్యంలో ‘పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండాలి.. ఆరోగ్యం�
రైతు పండించిన పంటను కొనుగోలు చేసేందుకే భద్రాద్రి కొత్తగూడెం మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లను తొలిసారిగా ప్రారంభించామని మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, జిల్లా అధికారి ఎంఏ అలీమ్ అన్నారు.