భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు వివిధ �
‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ఆ రూపం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం లక్ష్యం సిద్ధించే వరకు పోరాడే మహానేత ఆయన. సామాన్యుడి కష్టాలను స్వయంగా చూసి వాటికి పరిష్కార మార్గాలను చూపిన దార్శనికుడతడు. ఆయనే ఉద్య�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఏన్కూరు మండ లం నాచారం గ్రామంలో శ్రీవేంకటేశ
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ చూపిన మార్గంలో సుపరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ మరో మహాత్ముడని కొనియాడారు. ఈ మేరకు బు�
ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ముదిగొండ సొసైటీ అధ్యక్షుడు తుపాకుల యలగొండస్వామి తెలిపారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా సమ్మక- సారలమ్మ సన్నిధికి వెళ్లి అ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సంకల్పం ఎంత గొప్పదో తెలుసుకునేందుకు అనేక ఉదాహరణలు తారసపడతాయి. అందుకే ఆయనది ఉక్కు సంకల్పం అంటారు ఆయనను దగ్గరగా పరిశీలించిన వారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకూ ఈ పదం, ఆయన వ్యక్తిత్వం సుపర�
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తుతున్నది.. ‘ఎర్ర బంగారం’తో మార్కెట్ కళకళలాడుతున్నది.. ఉమ్మడి జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్ నుంచి భారీగా బస్తాలు తరలివస్తున్నాయి.. ఏటా �
దొంగలు ఒక ఇంట్లో చోరీ చేయాలనుకుంటే ముందుగా ఆ ఇంట్లో ఎవరెవరూ ఉంటారు.. ఎవరెవరు ఎప్పుడు బయటకు వెళ్తారు.. ఎప్పుడు ఊరెళతారు.. ఎప్పుడు తిరిగి వస్తారు.. అనే విషయాలపై కొన్నిరోజులు రెక్కీ నిర్వహిస్తారు.. అందుకు వారు �
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి సాగుకు ఫుల్స్టాప్ పెట్టారు.. ఇతర పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు.. జిల్లాలో అత్యధికంగా 30 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు సాగు ప్రణాళికలను �
నిరుపేదల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు పడే ఆర్థిక ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ
ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో సుడా పరిధిలోని ప్రజా అవసరాలకు అనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజ�
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో శుక్రవారం అఖల పక్ష నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ని�