వేంసూరు, మే 21 : రైతు రచ్చబండ పేరుతో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం లచ్చన్నగూడెం సొసైటీ పరిధిలోని మర్లపాడు డీసీసీబీ కేంద్రం వద్ద రైతులకు �
భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
వెంచర్లలో గ్రీన్బెల్టు తప్పనిసరి కలెక్టర్ వీపీ గౌతమ్ పెద్దతండా, ఏదులాపురం ఠథుగామాల్లో విస్తృత పర్యటన ఖమ్మంరూరల్, మే 21 : గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు జరగాలని
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వారే.. కేంద్రం నిర్ణయాల వల్లే బొగ్గు కొరత అదానీకి లాభం కోసమే విదేశీ దిగుమతి నిర్ణయం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆర్కే 5గనిపై యూనియన్లో చేరిన 70 మంది కా
మధిరరూరల్, మే 21: మండలంలోని రొంపిమళ్ల గ్రామంలో పీఎం కిసాన్ ఈ-కేవైసీపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తున్న ప్రతిఒక్కరూ ఈ-కేవైసీ చేసుకుంటేనే 11 విడత సొమ్ము బ్యా�
తిరుమలాయపాలెం, మే 21: పిండిప్రోలులోని గంగమ్మ ఆలయంలో శనివారం ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మాజీ ఎంపీ పొంగు�
ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజ
హైదరాబాద్ : రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్సార్ గార్డెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులు, రైతు సమన�
ఖమ్మం రూరల్/హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రామయ్య మొక్కలకు నీరు పెట్టేందుకు బుధవార�
‘పల్లె, పట్టణ ప్రగతి’తో మారిన రూపురేఖలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్న రహదారులు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు ఆహ్లాదకరంగా ప్రకృతి వనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీలకుప్రతి నెలా నిధులు నాలుగు విడత�
సత్తుపల్లి టౌన్, మే 17 : సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనుల నుంచి లారీలకు లోడింగ్ పెంచాలని ఎంపీ నామా నాగేశ్వరరావుకు సత్తుపల్లి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యేష్ట లక్ష్మణరావు, సభ్యులతో కలిసి మంగళవారం విన�
కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే నిధులు అత్యల్పం.. అయినా తెలంగాణపై కేంద్ర పెద్దలకు చిన్నచూపు, వివక్ష స్వరాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం ఎంతో అదృష్టం.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం �
భద్రాచలం, మే 17: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామవారి ఉపాలలయమైన శ్రీయోగానంద లక్ష్మీ నృసింహా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహ స్వామివారికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా రథ�
బాలల సదనం ప్రారంభంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సదనాన్ని అందంగా తీర్చిదిద్దాలి: భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మణుగూరు రూరల్, మే 17: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్�