యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు నలుగురు విద్యార్థుల ఎదురుచూపు ఇందులో ముగ్గురు వైద్య విద్యార్థులు, ఒకరు హెచ్ఎం విద్యార్థి సహాయ సమాచారం కోసం కొత్తగూడెంల
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత సత్యనారాయణపురంలో గొనే నాగిరెడ్డి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. మండల కార్యాలయంలో ఎంపీ పాలెం పీహెచ్సీ పరిధిలోన
మేకలు అపహరించడానికి వచ్చి ఓ దుండగుడు వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని కోదాడ క్రాస్రోడ్లో వెలుగుచూసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల ప
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. మారుమూల పల్లెలకూ మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. సర్కారు దవాఖానలను అత్యాధునిక వైద్యానికి కేరాఫ్గా నిలిపింది. ‘ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దళితుల స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీన్ని సద్వినియ�
అది ఓ కుగ్రామం. 400 లోపు జనాభా ఉంటుంది. అక్కడ గిరిజన జనాభే అత్యధికం. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆ పాఠశాలకు వెళ్తే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతుంది. పాఠశాలలో గోడలే పాఠాలు చెబుతాయి. పాఠశాల ప్రహరీ నుంచి తరగతి �
పినపాక మండలంలో ఇప్పటివరకు 786 మంది లబ్ధిదారులకు రూ.7.20 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం ఆయన పినపాక రైతువేదికలో 89 మ�
ఉక్రెయిన్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. రష్యన్ ప్రభుత్వం ఇప్పటికే తన బలగాలను ఉక్రెయిన్కు పంపించి దాడులు చేయిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అక్కడ చదువుకోవడానికి వెళ్లిన విద్యా�
గిరిజన విద్యార్థులకు చక్కటి బోధనతోపాటు, వారు వందశాతం పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం స్థానిక సమ్మక్క-సారక్క ఫంక్షన్హాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్
రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలోని భట్టుపల్లి గ్రామ రైతువేదిక భవనంలో
గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ సాధన కోసం బుధవారం బయ్యారం బస్టాండ్ సెంటర్లో �
30 ఏళ్ల క్రితం అరకొర వసతులతో ప్రారంభమైన పాఠశాల.. అంచెలంచెలుగా ఎదిగింది. సకల సదుపాయాలు సమకూర్చుకుని ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన అందిస్తున్నది. దాతల సాయంతో సౌకర్యాలు ఒనగూరాయి. ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక
సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, దానిలో భాగంగానే మన ఊరు/బస్తీ-మన బడి రూపొందించారని, ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు �
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 23 : ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ - మన బడి’ కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు, మరమ్మతులు, అవసరమైన వాటిని గుర్తించి చేపట్టాల్సిన పనులను అంచనా వేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగ�