ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామ నాగేశ్వరరావు మామిళ్లగూడెం, మే 16: జిల్లాలోని మారుమూల గ్రామ ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింతి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నా�
అశ్వారావుపేట రూరల్, మే 16: పెదవాగు ప్రాజెక్టు ఆక్రమణదారుల పై చర్యలు తీసుకుంటామని భధ్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి, కొత్తూరు, రంగాపురం, వడ్డెర రంగా�
సత్తుపల్లి/ కల్లూరు/ పెనుబల్లి /కారేపల్లి / కామేపల్లి, వేంసూరు, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది డెంగీ నివారణ అవగ�
మంత్రి పువ్వాడపై బురద చల్లాలని చూస్తే సహించం బండి సంజయ్పై మండిపడిన ఖమ్మం టీఆర్ఎస్ నేతలు ఖమ్మం, మే 16 : ప్రశాంతంగా ఉన్న ఖమ్మం నగరంలో బీజేపీ నాయకులు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని మా�
చింతకాని, మే 16: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నామని తహసీల్దార్ మాలోత్ మంగీలాల్, ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రొద్దుటూరు, న�
ఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. శనివారం ఉదయం 1,300 బస్తాల పత్తి యార్డుకు వచ్చింది. సీక్రెట్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటీపడటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అ
BC Study circle | గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను
స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు నలుగురికి కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందజేత మామిళ్లగూడెం, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అల
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, మే 13: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొ�
సర్వసభ్య సమావేశాలకు సకాలంలో హాజరుకావాలి: ఎమ్మెల్సీ మధు కొణిజర్ల, మే 13: ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాలు వేదికలని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. అలాంటి సమావేశాలు సకాలంలో పూర్తయితేనే సమస్య�
మంత్రులు కేటీఆర్, పువ్వాడ నుంచి పురస్కారం అందుకున్న కమిషనర్ ఇల్లెందును మరింత అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్ర
ఖమ్మం నగరంలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష ఖమ్మం, మే 13: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలికాలాన్ని ద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు అవగాహన కల్పిం
చర్ల, మే 13 : ఆదివాసీలకు అడివి నుంచి లభించే ఆదాయవనరుల్లో ఒకటైన తునికాకు సేకరణ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రతిఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ ఏడాది ఆకు విరివిగా లభిస్తున్నప్పటికీ రేటు విషయంల�