జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బోనకల్లు, మార్చి 24: కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండలంలోని నారాయణపురంలో
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కేంద్రం దిష్టిబొమ్మ దహనం ఖమ్మం, మార్చి 24: సామాన్యులపై భారాన్ని మోపేలా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్,
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సత్తుపల్లిలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం సత్తుపల్లి టౌన్, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దశల వారీగా పోరాటానికి సిద్ధం కావా�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, పుష్కలంగా సాగునీరు, పండించిన పంటలకు మద్దతు ధరలు.. వెరసి ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తె�
మారుమూల గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్య తెలియని రోజుల్లో ఏర్పాటైన పాఠశాల అది. 46 ఏళ్లుగా ఆదివాసీ పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పిస్తున్న ఆశ్రమ పాఠశాల అది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకూ
ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యకు దీటుగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో �
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్టైం రికార్డు ధరను అందిస్తోంది. రైతుల దగ్గర పంట ఖాళీ అవుతున్న నేపథ్యంలో పత్తికి జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతోం
మాతా, శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల అమలులో ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి పేర్కొ�
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల మాద్యమ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో బీ.రమాదేవి ప్రారంభించారు. జిల్లా �
సత్తుపల్లి రూరల్, మార్చి 22 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ నగల దుకాణంలో వారం రోజుల క్రితం అపహరించిన బంగారు నగలు, నగదు సత్తుపల్లి పోలీసులు రికవరీ చేసి కేసును చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ �
ఖమ్మం : ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్లో నూతన�
ఖమ్మం : డ్రైవింగ్లో ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల�
ఉష్ణతాపం ఒక్కసారిగా పెరిగిపోయింది.. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే �