మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్
ప్రభుత్వం చిత్తశుద్ధితో దళితబంధును అమలుచేస్తుంది ఈ పథకం సాయంతో దళితులంతా శ్రీమంతులు కావాలి లచ్చగూడెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, ఏప్రిల్ 7: దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్�
నేడు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నవమి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఏప్రిల్ 7: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భా
జాతీయస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభంలో మంత్రి పువ్వాడ కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ �
2021-22లో ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం కేటాయించలేదు నివేదికను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 7: రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు స
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 7: తెలంగాణ ధాన్యం కొనేదిలేదంటూ మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు మండలం నుంచి రైతులు, కూలీలు, టీఆర్�
కొవిడ్, ఆరోగ్యశ్రీ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు వైద్యాధికారులకు మంత్రి హరీశ్రావు సన్మానం ఖమ్మం సిటీ, ఏప్రిల్ 7: ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధా�
ఖమ్మం : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్రామ్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కర
ఖమ్మం వ్యవసాయం, మార్చి 31 : ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల క్రితం ఆమె అనర్హు�
భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇట
ఖమ్మం : జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం పశువుల వారాంతపు సంతకు రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. ఏటా సంత కౌలు నిమిత్తం నిర్వహించే బహిరంగ వేలం పాటలో గుత్తేదారులు పోటీ పడడంతో సంత రూ.కోట్లు పలుకుతుంది. కామే�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�