ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ‘ఫొటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణ’పై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవా
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వారి బారి నుంచి ప్రజల సొమ్ముని కాపాడేందుకు కృషిచేయాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ క�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు స
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
అల్పపీడనం ప్రభావం రోజంతా దంచికొట్టిన వర్షం నగరంలో ప్రధాన వీధులు జలమయం ఎడతెరిపి లేని వానతో వ్యవసాయ పనులకు ఆటంకం 2.90లక్షల ఎకరాలకు చేరిన వానకాలం సాగు మరో రెండురోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఖమ్మం వ్యవసాయం, జ�
కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేస
ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్క�
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చికి ఆల్టైం రికార్డు ధర పలికింది. శుక్రవారం ఉదయం జరిగిన జెండాపాటలో రైతులు సుమారు 3,904 బస్తాలను అమ్మకానికి పెట్టారు
ఖమ్మం వ్యవసాయం, జూలై 15 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ పంటకు మరోసారి ఆల్టైం రికార్డు ధర పలికింది. ఒకవైపు జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు వ్యాపారుల నుంచి మంచి ఆదరణ రావడం, కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల�
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసాలను గంటల తరబడి చెప్పే ఆ పార్టీ పెద్దలకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే �