సేవింగ్స్పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి అవసరాలకు అనుగుణంగా వారితోనే ఖర్చు చేయించాలి అందువల్ల డబ్బు కోసం నేరాలకు పాల్పడకుండా ఉంటారు వీరు సన్మార్గంలో ఉంటేనే మరికొందరికి ఆదర్శంగా నిలుస
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�
సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లనే గణనీయమైన అభివృద్ధి 25న కల్లూరు మండల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు లబ
ప్రైవేటు హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే దవాఖానాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని కోరా రు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ల�
రేపటి నుంచి అట్టహాసంగా టోర్నమెంట్ తెలుగు రాష్ర్టాల నుంచి 28 జట్లకు ఆహ్వానం స్టేడియంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఖమ్మం సిటీ, ఏప్రిల్ 21: ఆధునిక సమాజంలో ఎన్నో ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయి. ప్రధానంగా �
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివా�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీపీఆర్సీ భవనంలో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ�
ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఇంకా పెంచాలి డీఎంఎస్ నిధులు పంచాయతీలకు కేటాయించాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వీకే వోసీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వక్తల అభిప్రాయం రామవరం, ఏప్రిల�
ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
ఆదాయవనరులు పెరగడంతో భూములు, ఇండ్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి కనిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం
తమ పార్టీని రాజకీయం ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, విద్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎ�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరితే.. మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండంటూ ఆయన అవమానించారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు గుర్తుచేశారు. అందుకే కేంద్ర ప్ర�
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
పట్టణాలు ఎంత మేరకు పరిశుభ్రంగా ఉన్నాయి.. అందులో నివసించే ప్రజలకు మౌలిక వసతులు ఏమేరకు అందుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రజలతో ఓటింగ్ నిర్వహించి ర్యాంకులు, అవార్డులను ప్రకటిస్తున్నది. 2016 నుంచి
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ సహా అనేక కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఈ ఘటనను టీఆర్ఎస్కు ఆపాదిస్తూ బీజేపీ శ్రేణులు వీరంగానికి దిగాయి.