స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు నలుగురికి కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందజేత మామిళ్లగూడెం, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అల
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, మే 13: తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొ�
సర్వసభ్య సమావేశాలకు సకాలంలో హాజరుకావాలి: ఎమ్మెల్సీ మధు కొణిజర్ల, మే 13: ప్రజా సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశాలు వేదికలని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. అలాంటి సమావేశాలు సకాలంలో పూర్తయితేనే సమస్య�
మంత్రులు కేటీఆర్, పువ్వాడ నుంచి పురస్కారం అందుకున్న కమిషనర్ ఇల్లెందును మరింత అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్ర
ఖమ్మం నగరంలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష ఖమ్మం, మే 13: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలికాలాన్ని ద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు అవగాహన కల్పిం
చర్ల, మే 13 : ఆదివాసీలకు అడివి నుంచి లభించే ఆదాయవనరుల్లో ఒకటైన తునికాకు సేకరణ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రతిఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ ఏడాది ఆకు విరివిగా లభిస్తున్నప్పటికీ రేటు విషయంల�
అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట టౌన్, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వ
సత్తుపల్లి రూరల్, మే 13 : కొత్తూరులోని మదర్థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల (మిస్ట్)లో బీటెక్ మెకానికల్ 2, 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మూడు రోజుల పాటు జరిగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వర్క్షాప్�
కారేపల్లి, మే 13 : అనుమతులు లేకుండా చెరువులు, కుంటలలో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్నాయక్ హెచ్చరించారు. గేట్కారేపల్లి సమీప తుమ్మలకుంటలో చేపడుతున్న చెరువు �
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాల ఊసేది? ఇక్కడ సాగు స్వర్ణయుగం.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో దయనీయం రైతుబంధు, రైతుబీమా,ఆసరా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, రుణమాఫీ, దళితబంధు, ట్రైకార్ రుణాలు.. ఇలా ఎన్నో ప�
నేలకొండపల్లి, మే 5: ఎండ వేడిమి కారణంగా ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపు స్కూటీపై దంప�
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు ఏకాగ్రత ముఖ్యం.. ప్రశాంతతోనే విజయం.. ఖమ్మంలో 59 కేంద్రాలు, 33,709 మంది విద్యార్థులు ఖమ్మంఎడ్యుకేషన్, మే 5: ఇంటర