జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఇప్పటికే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసింది. తాజాగా కొత్త యూనిఫాం అందించాలని నిర్ణయించ�
ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షా�
ఎర్రుపాలెం, జూన్ 26: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల
ప్రజాపంపిణీ వ్యవస్థ నిరుపేదలకు అతి చేరువగా ఉండే ప్రభుత్వశాఖ.. దారిద్య్రరేఖకు దిగువన జీవి స్తున్న వారికి రేషన్ డీలర్ల ద్వారా సకాలంలో సరుకులు అందించడం ఈ శాఖ లక్ష్యం.. కానీ దుకా ణాల్లో తలెత్తుతున్న సాంకేత�
ప్రకృతి వనాలు పల్లెలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. పచ్చందాలను పంచుతున్నాయి.. ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాలకవర్గాలు పూల చెట్లు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను సంరక్షిస
జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశారు. పలు మిల్లుల నుంచి శాంపిళ్లు సేకరించారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కస్ట�
ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకొన్నారు. జిల్లా ఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీశ్రీ సరిల్లో ఖమ్మం ఎక్సైజ్ అధిక�
హైదరాబాద్ : రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తల్లీ కొడుకులు, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారథి రెడ్డికు శనివారం జిల్లా సరిహద్దులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికా�
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో జిల్లాలోని 20 మండలాల్లో పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను అధికార�
కూసుమంచి మండలంలోని చేగొమ్మలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యాన నర్సరీ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరాలో ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ మామిడ�