రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్కుమార్ బాధ్యతలు చేపట్టి రేపటితో మూడేండ్లు పూర్తవుతున్నది. ఈ మూడేండ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్లింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలన�
భద్రాద్రి కొత్తగూడెం : పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కన్నుమూశారు. 1983వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం
ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా మహిళకు శస్త్రచికిత్స ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 3: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా శనివారం ఓ మహిళకు మోకీలు మార్పిడి చేశారు. ఖమ్మం నగరంలోని పంపింగ్వెల్ రోడ్డ�
ఖమ్మం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలో క్షుద్ర పూజల స్థానికంగా కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గాజు సీసాలన�
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశానుసారం సోమవారం ఖమ్మం పటేల్ స్టేడియంలో హాకీ లెజెండ్, మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్�
ఖమ్మం రూరల్, ఆగస్టు 27 : సూర్యాపేట నుంచి ఖమ్మం నగరంవైపు వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ శనివారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు సమీపంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యహరి�
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మ�
తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటి వరుసలో ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలోనూ ముందు ఉండాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠ�
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవు.. పొలాలకు నీళ్లు పెట్టేందుకు పడిగాపులు లేవు.. వానలొస్తే రోజుల పాటు అంధకారంలో ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 365 రోజులు, 24/7 నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా.. సీఎం కేసీఆర్ ఓ సందర�
గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచ�
వివిధ పథకాలను అమలు చేస్తూ ఆయా వర్గాల పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్నారని అన్న�
నిందితుడిని చితకబాదిన గ్రామస్థులు ఖమ్మం జిల్లా సిరిపురంలో ఘటన వైరా, ఆగస్టు 22: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం సర్పంచ్ ఇంట్లో నిర్బంధి�