సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా ఏ విధమైన విగ్రహాలూ ఏర్పాటు చేయరాదన్న ఆదేశాల్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చ
కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజలు, రైతుల సూటి ప్రశ్న ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కార్ మీనమేషాలు మరోసారి రైతులను అమానించిన కేంద్రం బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయంట�
బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియా టాప్ సింగరేణి లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి ప్రమాద రహిత మైన్స్గా ఏరియాకు గుర్తింపు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదు మణూగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తిలో రికార్డుల
బీజేపీపై పోరుకు పార్టీ పిలుపును విజయవంతం చేయాలి స్థానిక సంస్థల్లో చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపుతాం ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు దమ్మాయిగూడెంలో పాలేరు నియోజకవర్గ సమావేశ�
అందుబాటులోకి అన్నిరకాల సేవలు ఫలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మణుగూరు రూరల్, మార్చి 25 : మణుగూరు 100 పడకల ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్నిర�
పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించిన సూపర్వైజర్లు రఘునాథపాలెం, మార్చి 25: స్త్రీలలో రక్తం లోపించకుండా చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి అంగన్వాడీ
ఖమ్మం ఏఎంసీలో క్వింటా రూ.11,500 ఖమ్మం వ్యవసాయం, మార్చి 25: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటా ధర రూ.200 – 400 పెరుగుతోంది. కొద్ద�
బీమా చెక్కులు అందించిన ఎమ్మెల్యే తల్లాడ, మార్చి 25 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బిల్లుపాడు, గోపాలపేట గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వం
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పిడికిలి బిగించిన టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, వినూత్న నిరసనలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబ
ధాన్యం కొనుగోలులో పంజాబ్కు,తెలంగాణకు వేర్వేరు విధానాలా? ‘ఖమ్మం’ సమావేశంలో ఢిల్లీ నుంచి మాట్లాడిన మంత్రి అజయ్కుమార్ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్ తెల�
ఎంపికైన ప్రతి ఒక్కరికీ దళితబంధు సాయం మంజూరు చేస్తాం అపోహలు వీడి ఎంచుకున్న రంగంపై అవగాహన పెంచుకోవాలి ఖాతాల వివరాలను లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి వాహనాలు ఎంచుకున్న లబ్ధిదారుల సమావేశంలో ఖమ్మం క�
పెంచిన పెట్రో ధరలు తగ్గించకుంటే ప్రత్యక్ష ఆందోళనలు వైరా నియోజకవర్గస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల వైరా, మార్చి 24 : కేంద్రంలో బీజేప�