ఈ నెల 18న ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగసభకు జన ప్రభంజనం కోసం జిల్లా గులాబీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టగా.. మరోవైపు పోలీ సు అధికారులు ఏర్పాట్లలో నిమ
సీఎం కేసీఆర్ సభలకు జనం పోటెత్తాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 12న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, 18న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభకు
CM KCR | ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామానాగేశ్వర్రావు, రవిచంద్ర
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బ
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఎరసానిగూడెంలోని 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు, ఓ బాలుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో
Nalgonda | నల్లగొండ జిల్లా కట్టంగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శు�
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట రహదారి నిర్మిస్తామని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను నిర్మిస్తూనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ర�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలు అందుతున్నాయి. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నల్లాల ద్వారా నేరుగా ఇంటికే చేరుతుండడంతో ప్
నేటి బాలలే రేపటి పౌరులని, వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. ‘ఆపరేషన్ స్మైల్-9’ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికా�