తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన ఖమ్మం రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి తార్కాణమిది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది.
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
ఓసీపీల్లో పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్ప ర్లు, ఓబీ కాంట్రాక్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే ఆయా యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ అన్నారు. ఆద�
ప్రాపర్టీ షో ద్వారా అనేక రియల్ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, బ్యాంకర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి అభినందనీయం. గతంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోకు సైతం ఇదే ఆదరణ రావడం కనిప�
సింగరేణి సంస్థకు దక్కాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ నల్లసూరీలకు అండగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం తలపెట్టిన నిరసన పోరు దీక్షకు రామగుండం నియోజ�
కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఆదివారం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు, క్�
ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
ఏసూక్రీస్తు అందరికీ ప్రభువని దైవజనులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండలంలోని అన్ని చర్చీల్లోనూ ఆదివారం వేడుకలు జరిగాయి. ఆయా ఉత్సవాల్లో వారు మాట్లాడుతూ.. మానవతా విలువలు ప్రేమ, సహ�
‘అందరినీ ప్రేమించాలి, శాంతిమార్గంలో నడవాలి, పేవాభావంతో మెలగాలి’ అనే క్రీస్తు బోధనలు సర్వమానవాళికీ ఆచరణీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్�
ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక నేషనల్ లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్లో సత్తా చాటింది. బహమతులూ గెలుచుకుంది. ఆ బాలికే.. మమత డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు కుమార్తె మాన్వి. తెలంగాణ ప్ర�
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భాగ్యనగర్ తండా గ్రా మానికి చెందిన వాంకుడోత్ కుమార్, ఆదివారం లచ్చగూ డెం నుంచి బైక్ మీద ఇల్లెందు కు వస్తున్