మండలంలోని పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న యత్నాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పువ్వాడ ఉదయ్నగర్ పంచాయతీ కోయచలక రెవెన్యూ సర్వే న
మండలంలోని రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్, పవర్ ఇండస్ట్రీస్ను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు సందర్శించారు. ఫ్యాక్టరీలో చెరుకు నుంచి పంచదార తయారు చేసే వి�
అనేక దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానగా సేవలందించిన పెద్దాసుపత్రి పేరు ‘ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి’గా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఈ పెద్దాసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళా
ఖమ్మం పటేల్ స్టేడియంలో 44వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. చాంపియన్షిప్ టైటిల్ను వరంగల్ బాలికలు కైవసం చేసుకున్నారు. హైదరాబాద
20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు ముందడుగు పడింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నూతన కలెక్టరేట్లోకి మారిన వెంటనే ఆ భవనాన్ని సైన్స్ మ్యూజియానికి కేటాయిస్తూ క�
దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం
పసిగుడ్డుగా ఉన్న తెలంగాణను ఏడేళ్లలోనే అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజల వద్దక
గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం �
జాతీయస్థాయి టీ - 20 క్రికెట్ పోటీల నిర్వహణ ఖమ్మానికే గర్వకారణమని ఏడీసీపీ బోస్, ఐఎంఏ ఖమ్మం అధ్యక్షుడు బాగం కిషన్రావు పేర్కొన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో శుక్రవారం రెం�
ఖమ్మం మరోసారి అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికగా మారనుంది. ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఆల్ఇండియా టీ20 క్రికెట్ టోర్నీ జరుగుతుందని కేపీఎల్ చైర్మన్ డాక్టర�