ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది
విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకా
అప్పటివరకు ఇంటి ముందు ఆడుతూ సందడి చేశాడు. తన అల్లరితో అమ్మను ఊరడించాడు. ఇంతలోనే మృత్యువుకు కన్ను కుట్టిందో ఏమో మూడేళ్ల చిన్నారిని కబళించింది. ఫాగింగ్ రసాయనం తాగి చిన్నారి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా రఘ�
తరగతి గదిలో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరులోని జూనియర్ కళాశాల, వైరా రైతువేదికలో నియోజక
నాగార్జున సాగర్ నుంచి ఆదివారం విడుదల చేసిన 4,500 క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్కు బుధవారం చేరింది. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కింద ఇంకా వరినాట్లు పూర్తికాకపోవడం, పాలేరు రిజర్వ
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో