పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన బి.జోత్స్న కోమలికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూర�
Minister Niranjan Reddy | ఉత్తరాదిలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతుంటే.. తెలంగాణలో మాత్రం రాకెట్ వేగంతో పెరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం నియోజక వర్గం జింకల
FRO Srinivasa rao | అశ్రునయనాల మధ్య ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మధ్య అంత్యక్రియలు ముగిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో ఆదివాసీల దాడిలో
CM KCR | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసర
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావును మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా ఆస్పత్రికి
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేశారు. చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేంజర్ శ్రీనివాసరావు మండల
ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక పల్లెలు అల్లాడిపోయాయి. సాగు, తాగు నీరు లేక ప్రజలు అరిగోస పడ్డారు. గ్రామాలకు సరైన రహదారులు లేక అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే వాగులు ఉప్పొంగి ప్రవహించి కొన్ని పల్ల�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ పాలకవర్గం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. గ్రా�
ఖమ్మంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో బుధవారం ఇన్కం టాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 20 మంది మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని బాలాజీనగర్, వైరారోడ్లోని మూడు ఆస్పత్రు�