తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిపై దృష్టి సారించడంతో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నది. దీంతో వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కూలీల కొరత ఉన్న నేటి తరుణంలో య�
వైద్యం పేరుతో పేదోళ్ల కష్టాన్ని దోచుకుంటున్న అనుమతులు లేని ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పది రోజులుగా 195 ఆసుపత్రులను తనిఖీ చేసి ఇప్పటివరకు 21 ఆసుపత్రులను సీజ్ చేశారు
ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు హైదరాబాద్ లేదా వరంగల్ కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. మన తెలంగాణ బిడ్డలు మన దగ్గరే పరీక్షలు రాయాలనే ఉద్దేశ్యంతో దూరభారం తగ్�
పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. ఎంతోకాలంగా జఠిలంగా ఉన్న పోడు వ్యవహారానికి రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపిం చింది. అర్హులైన పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రత్యేక జీవో 140ను జారీ చేయడంతో గిరిజనుల్లో ఆన�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, హోంగార్డులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచింది.
రంగు రంగుల పుష్పాలతో వీధులన్ని హరివిల్లులయ్యాయి.. బతుకమ్మలో ఒద్దికగా ఒదిగిన తంగేడు పూలు తరించాయి. కలువ పూలు కనువిందు చేశాయి. గులాబీ పూలు గుబాళించాయి. మందారాలు మరింత ఎర్రబడ్డాయి.. కట్ల పూలు కళకళలాడాయి.. సొర,
తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి అనుభూతులు, అనుబంధాలను పదిలపరుచుకుని సోమవారం బతుకమ్మకు వీడ్కోలు పలికారు. భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల బతుకమ్మ
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’, ‘రామ రామ నంది ఉయ్యాలో..’ అన్న బతుకమ్మ పాటలతో పల్లెలు పులకించాయి.. నాన బియ్యం బతుకమ్మ సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి
Minister Satyavathi Rathod | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా.. లేక కేం
పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో అడవుల సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత పరిషారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్
పూలను పూజించ పండుగ మనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. పండుగ పూట సంతోషంగా ఉండేందుకే ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభ�
Khammam | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం బైక్ లిఫ్ట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే జమాల్సాహెబ్ హత్యకు కారణమని తేల్చారు. ప్రధాన నిందితులైన జమాల్
కోతి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటిపై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన వెంగళ మరియమ్మ (48) దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే