గతంలో వైద్యవిద్య అభ్యసించాలంటే నగరాలు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వైద్య విద్య ఏజెన్సీకి చేరువైంది. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య భారం కాకూడదనే ఆలోచ�
వివిధ పథకాలను అమలు చేస్తూ ఆయా వర్గాల పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్నారని అన్న�
నిందితుడిని చితకబాదిన గ్రామస్థులు ఖమ్మం జిల్లా సిరిపురంలో ఘటన వైరా, ఆగస్టు 22: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. అనంతరం సర్పంచ్ ఇంట్లో నిర్బంధి�
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): అహింసామార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడంటే అతడికి కొండంత భక్తి. అందుకే గాంధీజీకి ఇంట్లోనే గుడికట్టి దేవుడిలా కొలుస్తున్నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ�
ఖమ్మం : చింతకాని మండలం నామవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్ పెట్టారు. డీజే సౌండ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒక వర్గానికి చె
Tammineni Krishnaiah | టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు
పాడె మోసిన మాజీ మంత్రి తుమ్మల గ్రామంలో పోలీసు బందోబస్తు ఖమ్మం రూరల్, ఆగస్టు 16: ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన ఖమ్మం జిల్లా తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత తమ్మినేని కృష్ణయ్య అంతి�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జ�
భివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచిందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
స్వాతంత్య్ర అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి వీరపోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ రాష్
Khammam | స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఖమ్మం జిల్లాలో ఘోరం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7,749 కేస�
Palaru river | నేలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో విషాదం నెలకొన్నది. పాలేరు ఏటిలోకి దిగిన ముగ్గురు మృతిచెందారు. గురువారం ఓ యువకుడు చేపలవేటకోసం పాలేరు నదిలోకి దిగాడు.