ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. భారత స్వతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం నిర్వహించిన ‘2కే రన్'కు యువతీ యువకులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మణుగూరు స�
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని 17 కేంద్రాల్లో 7,932 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,358 మంది హాజరయ్యారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ పోస్టులకు కేటాయించినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సో�
ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ‘ఫొటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణ’పై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవా
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వారి బారి నుంచి ప్రజల సొమ్ముని కాపాడేందుకు కృషిచేయాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ క�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల అనే ఐదు గ్రామాలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయి. ఈ గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా మున్ముందు స
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
అల్పపీడనం ప్రభావం రోజంతా దంచికొట్టిన వర్షం నగరంలో ప్రధాన వీధులు జలమయం ఎడతెరిపి లేని వానతో వ్యవసాయ పనులకు ఆటంకం 2.90లక్షల ఎకరాలకు చేరిన వానకాలం సాగు మరో రెండురోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఖమ్మం వ్యవసాయం, జ�
కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేస
ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్క�
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది..