వర్షాలు ప్రారంభమైనందున నెలాఖరులోపు మొక్కలు నాటాలి జిల్లా స్థాయి హరితహారం కమిటీ సమావేశంలో కలెక్టర్ గౌతమ్ మామిళ్లగూడెం, జూలై 7: హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచ�
అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది చండ్రుగొండ మండల పర్యటనలో ఎంపీ నామా చండ్రుగొండ, జూలై 7: అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామ
ఖమ్మం కలెక్టర్ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మామిళ్లగూడెం/ సత్తుపల్లి టౌన్, జూలై 7: తన నియోజకవర్గంలో పలు సమస్యలకు పరిష్కార మార్గం చూపాలంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్�
కత్తులతో బెదిరించి దోచుకున్న దొంగలు 65 తులాల బంగారం, రూ.1.48లక్షల నగదు ఎత్తుకెల్లిన దుండగులు మామిళ్లగూడెం, జూలై 7 : ఖమ్మం నగరంలో భారీ చోరీ జరిగిన సంఘటన బుధవారం రాత్రి చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం నగరంల�
పబ్బం గడుపుకునేందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు పూర్తి పారదర్శకతతోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు, టీఆర్ఎస్ నేత పగడాల ఖమ్మం, జూలై 7: పేదల ఆత్మగౌరవం చాటేలా మంత్రి అజయ�
ఖమ్మం సిటీ, జూలై 7: ఖమ్మంలోని వింగ్స్ జోయా సంతాన సాఫల్య కేంద్రంలో ఐవీఎఫ్ పద్ధతిలో తొలిసారిగా ఇద్దరు కవలలు జన్మించారని డాక్టర్ నైమా సుల్తానా వెల్లడించారు. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. గురు
అక్కాతమ్ముడిని ఢీకొన్న ఐషర్ వ్యాన్ అక్కడికక్కడే అక్క మృతి, లారీ కింద ఇరుక్కున్న తమ్ముడు కల్లూరు రూరల్, జూలై 7: బంధువుల ఇంట శుభకార్యానికి ఆ అక్కాతమ్ముడు కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. వేడుక అనంతరం తిరి
పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పరుచుకునేలా కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు ఏడు విడతలు కార్యక్రమ�
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఇప్పటికే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసింది. తాజాగా కొత్త యూనిఫాం అందించాలని నిర్ణయించ�
ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షా�
ఎర్రుపాలెం, జూన్ 26: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల
ప్రజాపంపిణీ వ్యవస్థ నిరుపేదలకు అతి చేరువగా ఉండే ప్రభుత్వశాఖ.. దారిద్య్రరేఖకు దిగువన జీవి స్తున్న వారికి రేషన్ డీలర్ల ద్వారా సకాలంలో సరుకులు అందించడం ఈ శాఖ లక్ష్యం.. కానీ దుకా ణాల్లో తలెత్తుతున్న సాంకేత�