కొణిజర్ల, డిసెంబర్ 25 : ఖమ్మంలో ఈ నెల 29న జరుగనున్న బహిరంగసభకు పోడు రైతులు తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తాళ్లపల్లి కృష్ణ కోరారు.
మండలంలోని సాలెబంజర, లక్ష్మీపురం, క్రాంతినగర్, పెద్దరామాపురం, గుబ్బగుర్తి గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించి మాట్లాడారు.