పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం, బాబ్జీపేటకు చెందిన వారు కొన్నేండ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 50 వేల హెక్ట�
పోడు రైతులంటే రేవంత్ సర్కారుకు కోపమెందుకో అర్థం కావడం లేదని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు రైతులను నిరాశ్రయులను చేసేందుకు కుట్రపన్నుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ�
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
Podu farmers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా( Asifabad Dist) ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో(Dhanapur) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల(Podu farmers) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులోని అటవీ భూమిలో మంగళవారం హద్దు లు వేసేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెంలో ఏండ్ల తరబడి పోడు భూముల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదే విషయమై ఆదివారం గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది.
Podu Farmers | పోడు రైతుల(Podu farmers)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు(Forest officials )నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉమ్మడి మంగళవారిపేట గిరిజన రైతులకు పట్టాలిచ్చాకే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, హక్కుపత్రాలను రైతుల చేతుల్లో పెట్టి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని నర్స�
పోడు రైతుల కలను సాకారం చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. త్వరలోనే పోడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత
Speaker Pocharam |దశాబ్దాల తరబడి ఉన్న పోడు భూముల సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) తెలిపారు.
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.