పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ భూమి హక్కు పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ బీ గోపి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోడు భూమ�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో ముమ్మారంగా సాగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చేపట్టిన పోడు భూముల హక్కు ప�
పోడు భూములపై రైతులకు అవగాహన కల్పించాలి కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద భూ సేకరణ పనులు చేపట్టాలి 25 ఎకరాల భూమి సేకరించాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, నవంబర్ 9 : పోడు భూముల విషయంలో హక్కుదారులకు పూర్తి
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
చుంచుపల్లి : జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోడు భూముల సమస్యలు పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ కార్యక్రమంపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనమా కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప�
క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ | రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం మరో మారు భేటీ అయింది.