ప్రకృతి వనాలు పల్లెలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. పచ్చందాలను పంచుతున్నాయి.. ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాలకవర్గాలు పూల చెట్లు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను సంరక్షిస
జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశారు. పలు మిల్లుల నుంచి శాంపిళ్లు సేకరించారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కస్ట�
ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకొన్నారు. జిల్లా ఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీశ్రీ సరిల్లో ఖమ్మం ఎక్సైజ్ అధిక�
హైదరాబాద్ : రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తల్లీ కొడుకులు, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారథి రెడ్డికు శనివారం జిల్లా సరిహద్దులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికా�
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో జిల్లాలోని 20 మండలాల్లో పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను అధికార�
కూసుమంచి మండలంలోని చేగొమ్మలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యాన నర్సరీ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరాలో ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ మామిడ�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘సీఎంకు కృతజ్ఞత’ సభకు భారీ జనసమీకరణ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి ప్రజాప్ర
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుల్తాన్పూర్ వద్ద ఓ మినీ బస్సు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా
రూ. 9 కోట్లతో మొర్రేడువాగుపై వంతెన కమ్ చెక్డ్యాం నిర్మాణం పుష్కలంగా భూగర్భజలాలు పెరిగిన సాగు విస్తీర్ణం వాగుకు ఇరువైపులా సాగునీటి వసతి వంతెన నిర్మాణంతో మెరుగైన రవాణా సౌకర్యం తొలగిన గిరిజనుల కష్టాలు వ�
మధిరరూరల్, జూన్14 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ మెండెం లలిత, ఎంపీడీవో కే.విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. వంగవీడు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్య�