ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చింతకాని, జూన్ 14 : దళితబంధు పథకం ద్వారా దళితులంతా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకాని రైతువేద�
సత్తుపల్లి టౌన్, జూన్ 14 : జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద దర్గాను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇది శ్రీనగర్లోని ఏకైక గోపుర మసీదు మహ్మద్ ప్రవక్త పట్ల
‘మన ఊరు-మన బడి’తో విప్లవాత్మక మార్పులు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్లూరు మండలంలో 23 పాఠశాలల ఎంపిక సర్కారు బడి పూర్వవైభవం సంతరించుకోనున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందించేందుకు ప్రత్యేక ప్రణాళి�
సత్తుపల్లి, జూన్ 14 : రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చని, రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్య�
మామిళ్లగూడెం, జూన్ 14 : అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఒక వరమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. �
ఖమ్మం : ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. నిన్న ప్రార్థన�
వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి చేయూతనందించేందుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని కంద�
హైదరాబాద్ వంటి మహానగరాలకు దీటుగా ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్నది. తన పరిధులను నానాటికీ విస్తరించుకుంటున్నది. అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. ఇతర పట్టణాలు, నగరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నద�
తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (ఎంఏకే టవర్స్) నిర్మాణానికి గురువారం భూమి పూజా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్
వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో పంటపై రైతాంగం అధికంగా మక్కువ చూపుతుండడంతో అక్రమార్కులు ఆయా పంట విత్తనాలపై నకిలీల సృష్టికి తెగబడుతున్నారు. దీంతో రాష్�
ఖమ్మం : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీలో మురుగును తొలగించే పనులను ప్�