అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండబోతున్నది.. ఎన్నో ఏళ్ల నుంచి అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాబోతున్నది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గిరిజనుల రైతుల పాలిట వర
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కార్తీక పున్నమి రోజున వేల వెన్నెల కాంతులు వెదజల్లాల్సిన చంద్రుడు ఎర్రగా.. ముదురు నారింజ రంగులోకి మారాడు. అమావాస్య చంద్రుడికి చుట్టూ చీకటి ముసిరింది.
వనసమారాధనతో జిల్లాలోని మున్నూరుకాపుల్లో ఐకమత్యం, రాజకీయ చైతన్యం, సేవాభావం పెంపొందాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన మున్నూరుకాపు జిల్లా కమిటీ సమావేశం
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలో పందేల జోరు హోరెత్తుతున్నది. ఎన్నికకు బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు
సుమారు 15 రోజుల క్రితం వరకు వానలు అడపా దడపా కురిశాయి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. నవంబర్ ఆరంభంలోనే చలి పంజా విసురుతున్నది. గత నెల చివరిలో జిల్లాలో 28 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా గురువారానికి 21 డిగ్రీలక
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలి.. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి’ అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యల
ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్ స్టేడియం వేదికగా పొంగులేటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మూడ్రోజులుగా జరిగిన కబడ్డీ టోర్నమెంటు ఆద్యంతం
మద్యం మత్తులో మిత్రుల మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై మరో స్నేహితుడు దాడి చేసి కడతేర్చిన ఘటన సోమవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం..
పిడచగట్టుకున్న గొంతులు.. ఎండిపోయిన బావులు.. అడుగంటిన భూగర్భజలాలు.. కిలోమీటర్ల మేర కాలినడక.. చెలమలే దాహార్తి తీర్చే జలనిధులు.. ఇంట్లో శుభకార్యం చేయాలంటే ముందు నీటి గురించి ఆలోచించాల్సిన దైన్యం.
పోలీస్ అమర వీరుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో
: లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా భువన గిరి మండలం అనాజీపురంలో ఎరువు లు, విత్తనాల దుకాణం ఏర్పాటు కోసం వేముల విజయ్
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే క్రీడల కోసం ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన
వరి పంటను జిల్లాలో అధికశాతం రైతులు సాగు చేస్తున్నారు. గింజ పోసుకునే దశలో వరి పంటకు పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవస�