ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సభా స్థలాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం వేకువజామునే పరిశీలించా�
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
Minister Harish Rao | దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
ఈ నెల 18న ఖమ్మంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్�
CM KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెడితే, కడుపు పెట్టుకుని, కాపాడుకున్నది ఖమ్మం జిల్లా ప్రజలే అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం
చరిత్రలో నిలిచే విధంగా 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు.
బీజేపీ నేతలకు దడ పుట్టించేలా ఈ 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు జనం చీమలదండులా తరలివస్తారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమా న్ని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.