తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అండగా నిలిచిన ప�
హైదరాబాద్లో అన్ని హంగులు, వసతులతో నిర్మించిన రాష్ట్ర సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అయిదో అంతస్తులోని రవాణాశాఖ మంత్రి క్యాబిన్లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆశీనులయ్యారు. మంత్రిని ఆయన
ఖమ్మం నగర పరిధిలోని 21 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ కొలువులకు మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బయోమెట్రిక్ పద్ధతిలో సిబ్బంది అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించా�
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కల నెరవేరింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆదివారం నూతన సచివాలయంలో �
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు.
చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంజూరైన ఎక్స్గ్రేషియాను ఖమ్మంలోని ఐడీవోసీలో చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబ�
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని పనులు మే నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది టెక్నీషియన్లు, వర్కర్లను తెచ్చుకో
Khammam | భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. బావిలో దూకి సచ్చిపోతానని ఇంట్లో నుంచి వెళ్లిన భార్య నిజంగానే దూకేసిందేమోనని.. ముందు వెనుక ఆలోచించకుండా ఓ భర్త బావిలో దూకేశాడు. ఈత రాకపోవడ�
‘నవ్వించేవాడు యోగి.. నవ్వే వాడు భోగి.. నవ్వలేని వాడు రోగి’ అన్నట్లు ప్రపంచ నవ్వుల దినోత్సవం వచ్చే నెల 7న ఖమ్మంలో పెద్ద ఎత్తున నవ్వుల హంగామా వచ్చేస్తోంది.
చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉందన్న అహంతో ధన రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల�
కాల వర్షం పంటలను నేలమట్టం చేసింది.. పెట్టుబడి సొమ్ము, రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది.. అపార నష్టాన్ని మిగిల్చింది.. రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల కష్టాన్ని అర్థం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తం�
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మంలోని ముస్లింలకు ప్రభుత్వం తరఫున గురువారం ఖమ్మంలోని సీక్వెల్లో జిల్లా అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ర�