BRS | బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఖమ్మంలో నభూతోనభవిష్యత్ అనిపించేలా నిర్వహిస్తున్న ఈ సభకు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా
ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్�
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి �
రిలయన్స్ జియో.. రాష్ట్రంలో మరో రెండు నగరాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో 5జీ సేవలు అందిస్తున్న సంస్థ.. తాజాగా నిజామాబాద్, ఖమ్మంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి త�
ఖమ్మం మెడికల్ కళాశాలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్ వద్ద జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశ
రైతుల కోసం పోరుబాటలు.. ధర్నాలు.. నిరసనలు.. ఆందోళనలు జరిగాయి. చిన్న చిన్న ఉద్యమాలూ నడిచాయి. అవి ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటిది దేశంలోని అన్నదాతలందరినీ ఏకం చేసి కే�
ఖండాంతరాల్లో ఖ్యాతినార్జించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్' విజయ బావుటా వెనుక మన సింగరేణి బిడ్డ జీవన్బాబు కూడా కీలక భాగస్వామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ సినిమాలోని ‘నాటు నాట
ఖమ్మం నగరం.. గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ బుధవారం జరుగనున్న భారీ బహిరంగ సభతో కొత్త శోభను సంతరించుకున్నది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇలాంటి గొప్ప బహిరంగ సభను నిర్వహించిన రాజకీయ పార్టీల�
ఎనిమిదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో యావత్ తెలంగాణకే తలమానికంగా రూపుదిద్దుకొంటున్నది.
ఖమ్మం నగరంలో బుధవారం జరిగే భారత రాష్ట్ర సమితి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంద ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతోపాటు దానికి కుడి వైపున రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే గులాబీ శ్రే�
ఆరోగ్య తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోనూ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలు కానున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చ�
దేశం యావత్తూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు పేర్కొన్నారు. దేశం అబ్బురపడేలా ఖమ్మం సభను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన.. ఎంపీలు నామా నాగేశ్�
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�
సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు