ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభ విజయవంతమైంది. జిల్లా నుంచే కాకుండా చుట్టపక్కల జిల్లాల నుంచి జనం స్వచ్ఛందంగా తరలిరావడంతో ఖమ్మం నిండుకుండలా మారింది.
ఖమ్మం వేదికగా నిర్వహించిన ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి తమ సం పూర్ణ మద్దతను తెలియ�
CM KCR | బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజ�
CM KCR | ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ �
Kanti Velugu | రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ �
BRS meeting | బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దేశంకోసం, భారత దేశ బాగు కోసం ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి తొలి
CM KCR | యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం
BRS Meeting | బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్లు, కటౌట్లు
BRS | ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది.