ఖమ్మం శివారులోని వైరా ప్రధాన రహదారి పక్కన 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో పాటు ఢిల్లీ, పంజాబ్�
అంధత్వ వ్యాధులను పూర్తిస్థాయిలో నిర్మూలించి.. తెలంగాణ బిడ్డల కండ్లలో కాంతులు నింపాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటిసారి లక్షల
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి భారీ సంఖ్యలో జనసమీకరణ చ
ఉద్యమ గుమ్మం.. ఖమ్మం మరో చరిత్రకు నాంది పలకనున్నది. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప�
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్య�
బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంట�
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరిం�
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఆ రోజు ఉదయం 6 గంటల �
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి
కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరుగనుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది ప�
భారతావని దశ, దిశను మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఊరూరా, వాడా కదంతొక్కాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు లావుడ్యా రామ�