ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారికి ప్రభుత్వ ఫలాలను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తున్నది. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో పట్టణాలు, నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
కంటి వెలుగుతో మసకలు మాయమవుతున్నాయి. గత నెల19న ఖమ్మం రూరల్ మండలంలో మలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో మూడు బృందాలు 9,163 మందికి పరీక్షలు నిర్వహించారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడిచిన 25 రోజుల పని దినాల్లో కంటి వెలుగు పరీక్షలు నేటికి 50 లక్షల మార్కుకు చేరు
Twins Day | ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.. ఆ ఊరికీ ఓ ప్రత్యేకత ఉంది. అది మామూలు ప్రత్యేక ఏమీ కాదు. చాలా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రత్యేకత. ఆ ఊరే.. రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల. ఆ ప్రత్యేకతే.. కవలల గ్రామం. అ�
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
ఖమ్మం నగరం త్రీటౌన్లోని గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ వీప�
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరిక
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులక�
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ర్టాలకంటే మిన్నగా ఉందని గుర్తుచేశారు. బూర్గంపహాడ్ మ�
తాను మరణించి.. ముగ్గురికి ప్రాణం పోసింది.. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లికి చెందిన గోరంకల ప్రమీల (44) ఈ నెల 16న భర్తతో కలిసి బైక్పై ముదిగొండ మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో బంధువుల శుభకార్యానికి వెళ్లారు.
Khammam | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురైన ఓ మహిళ తాను మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణం పోసింది. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన గోరంకల ప్రమీల(44) తన భర్తతో కలిసి ఈ నెల 16వ తేదీన
వారంతా గిరిజనులు.. కాదు కాదు గంగపుత్రులు. పుట్టింది గిరిజనులుగా కానీ చేసేది చేపల వేట. అదే వారి జీవనాధారం. శిక్షణ లేకుండానే చేపల వేటను వృత్తిగా మలుచుకున్నారు. ఏడాదంతా సంపాదనే. ప్రతి సీజన్లో మస్త్గా డబ్బు�
ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు భక్తజన సమూహం, మంగళవాయిద్యాల నడుమ శివపార్వతుల పెళ్లి తంతు కమనీయంగా.. రమణీయంగా సాగింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. పిండ ప్రదానాల పూజలు చేస్తున్న అర్చకుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ త�