సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరిలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ‘పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, ఆయిల్పా�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజారకం మిర్చి పంట ప్రభంజనం సృష్టించింది. సోమవారం ఉదయం జెండాపాట సమయానికే వివిధ జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 50 వేలకుపైగా బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు
అన్ని రంగాల్లో ఖమ్మం అగ్రభాగంలో ఉన్నదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్రంలోనే ఖమ్మం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
ఖ మ్మం సభకు చరిత్రలో సుస్థిర స్థానం లభించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బుధవారం నాటి బహిరంగ సభ
ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) ఆవిర్భావ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే అత్యంత భారీసభ నిర్వహించినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆర్టీసీ బస్సులు, డీసీఎం, లారీలతో పాటు సొంత వాహనాల్లో వెళ్లారు.
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�