ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పారిస్తున్న నిధుల వరదతో ఏళ్లుగా జరగని అభివృద్ధి అనతి కాలంలోనే కళ్ల ముందు కనిపిస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్
సీఎం కేసీఆర్ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించే కార్యక్రమం నిరంతర ప్�
నవరాత్రులు తీరొక్క పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి జిల్లా ప్రజలు వీడ్కోలు పలికారు. గురువారం రెండో రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మండపాల నిర్వాహకులు, మహిళలు.. విఘ్నేశ్వరుడి విగ్రహాలను ముస్తాబు చేసిన వాహ�
Minister Puvvada Ajay | ఖమ్మం: తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మ
బీఆర్ఎస్సే ప్రజల గ్యారెంటీ కార్డని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎవరెవరో వచ్చి గ్యారెంటీ కార్డులు ఇస్తామంటే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున నమ్మితే మళ్లీ ప�
MP Ravichandra | తమిళనాడు, బీహార్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రైల్వే స్టేషన్ లో తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణన్ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది (PRLIS) ఒక పోరాట చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. పాలమూరు (Palamuru) పరిధిలో నాటి పాలకులు మొదలుపెట్టి పెండింగ�
ఖమ్మంలో కొందరు శిఖండి రాజకీయాలు చేస్తూ ఇకడ అభివృద్ధిని అడ్డుకుంటూ, నగరాన్ని మళ్లీ వెనకి నెట్టాలని తిరుగుతున్నారని, అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుప�
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నె�
Harish Rao | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాలమూరు ప్రజల కరువు తీర్చే అతిపెద్ద ప్రాజెక్టు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతిపక్షాలు దండగ అని ధ్వజ�
‘అందరూ ఆశ్చర్యపోయే రీతిలో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు.. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామం ఎక్కడా లేదు.. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు సైతం ఓ మెడికల్ కాలేజీని ఇచ్చారు.. అడిగిందే తడవుగా పా�
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నూతన కలెక్ట�
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను సృష్టించి, ఉన్న ఆస్తులను కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. ఇవరం తెలవనోడు, కత్తి, నెత్తి తెలవనోడు చెప్పే మాటల్లో �
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.