ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్చీల్లో ఆదివారం క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్లు, పాస్టర్లు క్రీస్తు సందేశాలను వివరించారు. క్రీస్తు మార్గాన్ని ప్రతిఒక్
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. పొరుగు గ్రామాల నుంచి వచ్చి పోయేవారు, నగరంలోకి ప్రవేశించే వారితో కిట కిటలాడుతుంది. వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారు. రోడ్డుపక్కనే
కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. విభజన చట్టంలోని హక్కులు అమలు కాలేదు. మళ్లీ ఉత్త చేతులతో తెలంగాణలో పర్యటించిన మోదీపై జనాగ్రహం పెల్లుబికింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి శనివారం హైద�
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం జరిగిన నిత్య కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో 276 జంటలు పాల్గొన్నాయని, ఇప్పటి వరకు ఆలయ చరిత్రలో ఇదే అత్యధికమని దేవ�
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె, బస్తీ �
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్ అని, సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీరాపల్లిలో సోమవారం సత్తు
బీఆర్ఎస్కు ప్రజాబలం ఉందని, గులాబీ జెండానే ప్రజలకు అండ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలోని జ్�
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లాలో రెగ్యులర్ విద్యార్థుల కోసం 70, ప్రైవేట్ విద్యార్థుల కోసం 2 కేంద్రాలు మొత్తం 72కేంద్రాలను ఏర్పాటు చేశారు
భార్యపై అనుమానంతో కత్తితో పొడిచి భర్త హతమార్చిన ఘటన ములకలపల్లి మండలం మాదారంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన నమిత (26)కు కొన్నేళ్ల క�
విడాకుల నోటీసులు ఇచ్చిందనే అక్కసుతో రోకలిబండతో మోది భార్యను భర్త హతమార్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం రెండో పట్టణ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం పినపాకకు �
మండలంలో ప్రైవేట్ నర్సరీలు యజమానులకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో ఎక్కడాలేనంతగా పదేళ్లలో వందలాది ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచి, విక్రయించే ప్రైవేటు నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అత్యధికంగా మామిడి (80శ