సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరిక
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులక�
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ర్టాలకంటే మిన్నగా ఉందని గుర్తుచేశారు. బూర్గంపహాడ్ మ�
తాను మరణించి.. ముగ్గురికి ప్రాణం పోసింది.. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లికి చెందిన గోరంకల ప్రమీల (44) ఈ నెల 16న భర్తతో కలిసి బైక్పై ముదిగొండ మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో బంధువుల శుభకార్యానికి వెళ్లారు.
Khammam | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురైన ఓ మహిళ తాను మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణం పోసింది. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన గోరంకల ప్రమీల(44) తన భర్తతో కలిసి ఈ నెల 16వ తేదీన
వారంతా గిరిజనులు.. కాదు కాదు గంగపుత్రులు. పుట్టింది గిరిజనులుగా కానీ చేసేది చేపల వేట. అదే వారి జీవనాధారం. శిక్షణ లేకుండానే చేపల వేటను వృత్తిగా మలుచుకున్నారు. ఏడాదంతా సంపాదనే. ప్రతి సీజన్లో మస్త్గా డబ్బు�
ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా శనివారం అర్ధరాత్రి 12 గంటలకు భక్తజన సమూహం, మంగళవాయిద్యాల నడుమ శివపార్వతుల పెళ్లి తంతు కమనీయంగా.. రమణీయంగా సాగింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. పిండ ప్రదానాల పూజలు చేస్తున్న అర్చకుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ త�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఆకాంక్షించారు. పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.
తెలంగాణ ఉద్యమ రథసారథి.. కార్యసాధకుడు.. కారణజన్ముడు.. అపరభగీరథుడు.. రైతుబాంధవుడు.. జన హృదయనేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లెపల్�
శివ పూజకు వేళైంది.. ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి, శని త్రయోదశి కలిసి శనివారమే వచ్చాయి. ఇది 144 ఏళ�
మండలంలోని తీర్థాల జాతర మరో నాలుగు రోజులపాటు జరుగనుందని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ జాతర పూర్తయ్యేంత వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్లోని ఫారెస్టు అకాడమీ దూలాపల్లిలో రెండు రోజులుగా 6వ స్టేట్ ఫారెస్టు స్పోర్ట్స్మీట్ క్రీడలు జరిగాయి. భద్రాద్రి జోన్లోని వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఫ�
ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయాల జాబితాలో ఖమ్మం జిల్లాలోని జిల్లాలో 37 పాఠశాలలు చేరాయి. రాష్ట్రస్థాయికి ఖమ్మం జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికవ్వగా.. ఇందులో కొత్తగూడెం పాఠశాలకు ప్రత్యేక ప్రశంస దక్కిం�