తేజారకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Khammam | ఆ ఊరి పరిసరాలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఎటు చూసినా ఆకుకూరల క్షేత్రాలు దర్శనమిస్తాయి. 500 కుటుంబాలు నివాసం ఉంటే పల్లెలో సుమారు 200 కుటుంబాలకు పైగా పెరటి పంటలనే ఆధారపడి జీవిస్తాయి. సుమారు 500 ఎకరాల్లో ఆకుకూరల
Khammam | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కాసుల పంట పండిస్తున్నది. సెస్ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్లను రాబట్టింది.. రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఏఎంసీకి ఈ ఆర్థిక సంవత్స�
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్క�
టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.
విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో బీఎంఎఫ్టీ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని, తనను గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు గెలిపి�
ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారికి ప్రభుత్వ ఫలాలను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తున్నది. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో పట్టణాలు, నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
కంటి వెలుగుతో మసకలు మాయమవుతున్నాయి. గత నెల19న ఖమ్మం రూరల్ మండలంలో మలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో మూడు బృందాలు 9,163 మందికి పరీక్షలు నిర్వహించారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడిచిన 25 రోజుల పని దినాల్లో కంటి వెలుగు పరీక్షలు నేటికి 50 లక్షల మార్కుకు చేరు
Twins Day | ప్రతి ఊరికి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.. ఆ ఊరికీ ఓ ప్రత్యేకత ఉంది. అది మామూలు ప్రత్యేక ఏమీ కాదు. చాలా అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రత్యేకత. ఆ ఊరే.. రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల. ఆ ప్రత్యేకతే.. కవలల గ్రామం. అ�
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
ఖమ్మం నగరం త్రీటౌన్లోని గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ వీప�