బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
Vallabhi Ramalayam | ఆ ఊరి దళితుల్ని గుళ్లోకి రానివ్వలేదు. దేవుణ్ని చూడనివ్వలేదు. అయినా వాళ్లు వెనుకడుగు వేయలేదు. వెలివాడలోనే గుడికట్టుకున్నారు. వేలకువేలు పెట్టి విగ్రహం తీసుకురాలేక పటం పెట్టి పూజలు చేశారు. ఆ భక్తిక�
Vande Bharat train | వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
R Krishnaiah | ఖమ్మం ఎడ్యుకేషన్ : చదువుకునే సమయంలో అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత గ్రూప్-1, 2 కొలువు సాధించా, ఆంధ్రాబ్యాంక్లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తె�
Khammam | అడవికి వేసవి అత్యంత ప్రమాదకరం.. ఈ సీజన్లో అటవీప్రాంతంలోని వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న పొదలు, గడ్డిపోచలు, కొన్ని రకాల చెట్లు ఎండిపోతాయి.. ఇదే సమయంలో ఎవరైనా ఆకతాయిలు నిప్పు రాజేసినా, ధూమపానం చేసే �
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సాధారణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.352కు పెంచింది. పెరిగిన ధరలు సామాన్యుడి నుంచి రోడ్డు పక్కన టీ, టిఫిన్లు విక�
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
హైదరాబాద్ మహానగరంలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన ఐదేళ్ల పాపపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.